బొప్పాయి ఆకుల రసం తాగితే కరోనావైరస్ తగ్గుతుందా?

Webdunia
శనివారం, 29 ఆగస్టు 2020 (21:59 IST)
బొప్పాయి ఆకులు, కాయలు, గింజల్లో ఔషధ విలువలు వున్న విషయం నిజమే. బొప్పాయి ఆకును తరచుగా రసంగా తీసుకుంటారు. ఇది డెంగ్యూ జ్వరం, కడుపులో మంటను తగ్గించడం, రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరచడం, చర్మం మరియు జుట్టు ఆరోగ్యానికి సహాయపడుతుందని చెపుతారు. క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడుతుందని నమ్ముతారు.
 
ఐతే కరోనావైరస్ ప్రయోజనాల కోసం ఇది ప్రభావవంతంగా ఉందో లేదో నిర్ధారించడానికి తగిన సాక్ష్యాలు అందుబాటులో లేవు. కరోనా వైరస్ సంక్రమణను నివారించడానికి లేదా నయం చేయడానికి సహాయపడే ఆధారాలు కూడా లేవు. సాంప్రదాయిక మొక్కల ఆధారిత ఆహారాన్ని తీసుకోవడంలో ఎటువంటి హాని లేదు.
 
అయితే కోవిడ్ సంక్రమణ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి తీసుకోవలసిన ముఖ్యమైన జాగ్రత్తలు చేతి పరిశుభ్రత, భౌతిక దూరం పాటించడమే. వాటితో పాటు బయటకు వెళుతున్నప్పుడు మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పరీక్ష పేపర్ ఇస్తాను.. కోరిక తీర్చు : విద్యార్థినికి అసిస్టెంట్ ప్రొఫెసర్ వేధింపులు

బోరుబావిలో పడిపోయిన మనవడిని రక్షించబోయి ప్రాణాలు కోల్పోయిన తాతయ్య, వీడియో

బంగాళాఖాతంలో అల్ప పీడనం.. తమిళనాడులో విస్తారంగా వర్షాలు

నెల్లూరులో నో, ఆన్‌లైన్‌లో మహానాడు, చంద్రబాబు పొదుపు చర్యలు

తమిళనాడు ఎన్నికల ఫలితాలు చూసి నా చెవుల్లో ఊదరకొట్టేస్తున్నారు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వీడియో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది ప్రమోషన్ కు ముందు రామ్ చారణ్ కుడిచేతి బ్యాండేజ్ పై అభిమానులు ఆసక్తి

Naga Chaitanya: రాజస్థాన్‌లో కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న వృషకర్మ

Pavala Shyamala: ఫుట్‌పాత్‌పై దీనస్థితిలో పావలా శ్యామల..

ప్రతి హనీమూన్ స్విట్జర్లాండ్‌లోనే ఎందుకు ముగియాలి? కమల్ హాసన్

తమిళనాడు సీఎం విజయ్ కొడుకు జాసన్ విషయంలో అంత కఠినంగా ఎందుకో?

తర్వాతి కథనం
Show comments