Webdunia - Bharat's app for daily news and videos

Install App

వక్క నమిలితే మెదడు మొద్దుబారుతుందా?

Webdunia
శనివారం, 28 ఆగస్టు 2021 (21:59 IST)
వక్కలు నమలడం వలన మెదడు మొద్దుబారుతుందని కొందరి నమ్మకం, కానీ వాస్తవం ఏంటంటే... చాలామందికి ఇప్పటికీ టిఫిన్‌, భోజనము చేసిన వెంటనే వక్కపొడి తినడం అలవాటు. దీనివలన జీర్ణశక్తిని, ఉత్సాహాన్ని పొందవచ్చుననేది వాస్తవం. ఐతే అదేపనిగా రోజంతా తినడం వలన మెదడుపై కొంత చెడుప్రభావము వాస్తవమే.
 
వక్కలు లేదా వక్కపొడి తినడం వలన దంతాలు నల్లబడతాయని అంటారు. ఐతే ఇది కేవలం అపోహ మాత్రమే. దంత సంరక్షణ సరిగా ఉంటే పళ్ళ ఆరోగ్యానికి హానిలేదు. సున్నము, తమలపాకు, వక్కలతో కలిపి తింటే ఒక రకమైన రంగు పళ్ళకు వచ్చి చేరుతుంది.
 
వక్కపొడి వలన క్యాన్సర్ వస్తుందని కొందరు అంటుంటారు. కానీ వాస్తవం ఏంటంటే వక్కపొడి వలన క్యాన్సర్లు వచ్చినట్లు ఎక్కడా దాఖలాలు లేవు. క్యాన్సర్ రావడానికి అనేక కారణాలలో ఇది ఒకటి మాత్రమే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జైలులో ప్రాణహాని జరిగితే పాక్ సైన్యానిదే బాధ్యత : ఇమ్రాన్ ఖాన్

Nara Lokesh: మరో 2వేల కుటుంబాలకు ఆగస్టు నాటికి శాశ్వత ఇళ్ల పట్టాలు.. నారా లోకేష్

పాకిస్థాన్‌కు గూఢచర్యం - జమ్మూకాశ్మీర్‌లో సైనికుడి అరెస్టు

మద్యానికి బానిసై తల్లిదండ్రులను సుత్తితో కొట్టి చంపేసిన కిరాతకుడు

SASCI పథకం: కేంద్రం నుండి రూ.10,000 కోట్లు కోరిన సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajmouli: 1000 + ప్లస్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని కలిగింది : ఎస్ఎస్ రాజమౌళి

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

తర్వాతి కథనం
Show comments