Webdunia - Bharat's app for daily news and videos

Install App

వక్క నమిలితే మెదడు మొద్దుబారుతుందా?

Webdunia
శనివారం, 28 ఆగస్టు 2021 (21:59 IST)
వక్కలు నమలడం వలన మెదడు మొద్దుబారుతుందని కొందరి నమ్మకం, కానీ వాస్తవం ఏంటంటే... చాలామందికి ఇప్పటికీ టిఫిన్‌, భోజనము చేసిన వెంటనే వక్కపొడి తినడం అలవాటు. దీనివలన జీర్ణశక్తిని, ఉత్సాహాన్ని పొందవచ్చుననేది వాస్తవం. ఐతే అదేపనిగా రోజంతా తినడం వలన మెదడుపై కొంత చెడుప్రభావము వాస్తవమే.
 
వక్కలు లేదా వక్కపొడి తినడం వలన దంతాలు నల్లబడతాయని అంటారు. ఐతే ఇది కేవలం అపోహ మాత్రమే. దంత సంరక్షణ సరిగా ఉంటే పళ్ళ ఆరోగ్యానికి హానిలేదు. సున్నము, తమలపాకు, వక్కలతో కలిపి తింటే ఒక రకమైన రంగు పళ్ళకు వచ్చి చేరుతుంది.
 
వక్కపొడి వలన క్యాన్సర్ వస్తుందని కొందరు అంటుంటారు. కానీ వాస్తవం ఏంటంటే వక్కపొడి వలన క్యాన్సర్లు వచ్చినట్లు ఎక్కడా దాఖలాలు లేవు. క్యాన్సర్ రావడానికి అనేక కారణాలలో ఇది ఒకటి మాత్రమే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వాలంటీర్లను పట్టించుకోని ప్రభుత్వం.. నిరసనలతో ఫలితం వుంటుందా?

తిరుమల లడ్డు: చంద్రబాబు క్షమాపణలు చెప్పాలంటూ సోషల్ మీడియాలో వైసిపి మోత

సూడో సెక్యులరిస్టులే పవన్‌ను విమర్శిస్తున్నారు : కె.నాగబాబు

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ క్షమాపణలు క్షమాపణలు చెప్పాలి..

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా శివరాజ్ సింగ్ చౌహాన్?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గత జన్మలో చేసిన పాపాల వల్లే ఇదంతా.. అంతా బిగ్ బాస్ పబ్లిసిటీ కోసమా?

'దేవర' 3 రోజుల్లో రూ.304 కోట్లు? - నిజమేనా? సోషల్ మీడియాలో చర్చ!

జానీ మాస్టర్‌కు తప్పని చిక్కులు.. బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

పాన్ ఇండియా మూవీగా నాగ చైతన్య - సాయిపల్లవి 'తండేల్'

డిస్కోకింగ్ మిథున్ చక్రవర్తి : బాలకృష్ణ

తర్వాతి కథనం
Show comments