Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేనెను మితిమీరి సేవిస్తే ఏమవుతుందో తెలుసా?

Webdunia
గురువారం, 31 ఆగస్టు 2023 (17:22 IST)
తేనె. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఐతే మోతాదుకి మించి తేనెను సేవిస్తే మాత్రం అది అనారోగ్యానికి కారణమవుతుంది. మితిమీరి తేనెను సేవిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాము.
చక్కెరకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం తేనె. ఐతే దీనిని ఎక్కువగా సేవిస్తే ఆరోగ్యానికి సమస్యలు తెస్తుంది. తేనెలో చక్కెర- కార్బోహైడ్రేట్లు పెద్దమొత్తంలో ఉన్నాయి. కాబట్టి తేనెను ఎక్కువగా తీసుకుంటే, రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది.
 
రక్తపోటును నియంత్రించడంలో తేనె ఒక గొప్ప పదార్ధం. కానీ అధికంగా తీసుకుంటే అది తక్కువ రక్తపోటు లేదా హైపోటెన్షన్ ప్రమాదానికి గురి చేస్తుంది. శరీరం తేనెలోని చక్కెరలను జీర్ణం చేయలేకపోవడం వల్ల తేనె ఉబ్బరం లేదా విరేచనాలకు దారితీస్తుంది.
 
తేనెలో ఉండే అధిక కేలరీలు, చక్కెర, కార్బోహైడ్రేట్లు బరువు పెరగడానికి దోహదం చేస్తాయి. దాదాపు 82% తేనె చక్కెరతో తయారు చేయబడింది, కనుక ఇది దంతాలను దెబ్బతీసే అవకాశం వుంటుంది. తేనెను రోజుకు 50 మి.లీ లేదా 3 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది, అంతకంటే ఎక్కువ సేవించకూడదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపీలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు... ఐఎండీ హెచ్చరిక

మూడు రోజుల క్రితం వివాహం... రౌడీ షీటర్ నడి రోడ్డుపై హత్య

క్షేమంగా ఇంటికి చేరుకున్న మార్క్.. శ్రీవారికి తలనీలాలు సమర్పించిన అన్నా లెజినోవా

ప్రియురాలి భర్తను చంపేందుకు సుపారీ గ్యాంగ్‌తో కుట్ర... చివరకు...

30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

తర్వాతి కథనం
Show comments