ఈ నీటిని తాగితే జీర్ణ సంబంధిత సమస్యలు అదుపులో ఉంటాయి

Webdunia
శనివారం, 24 జులై 2021 (22:48 IST)
క్యారెట్లో ఎ, సి, కె, మిటమిన్లు, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఇందులోని ఎ విటమిన్ ఊపిరితిత్తులలో కఫం చేరకుండా చేస్తుంది. ఇక సి విటమిన్ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. క్యారెట్ రసంలో కాస్త తేనె కలిపి తీసుకోవడం వలన జలుబూ, గొంతు నొప్పి త్వరగా తగ్గుతాయి.
 
ఒక గాజు సీసాలో పలుచగా కోసిన రెండు క్యారెట్ ముక్కలు, చెంచా అల్లం తరుగూ, కొద్దిగా నిమ్మకాయ రసం, కొద్దిగా తేనె వేసి మూత పెట్టాలి. మరుసటి రోజు ఈ నీటిని తాగితే జీర్ణ సంబందిత సమస్యలు అదుపులో ఉంటాయి. అంతేకాకుండా శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. ఎముకలు దృడంగా మారతాయి. కీళ్ల నొప్పులు నుండి ఉపశమనం కలుగుతుంది.
 
క్యారెట్ జ్యూస్ తాగడం వలన కంటిచూపు మెరుగుపడుతుంది. అలాగే చర్మ సంబంధిత అనారోగ్యాలు దూరమవుతాయి. జుట్టు ఆరోగ్యంగా ఉండాలన్నా, చర్మం తాజాగా కనిపించాలన్నా క్యారెట్ రసాన్ని మించింది లేదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా క్యారెట్ రసాన్ని తరచూ తీసుకోవడం వలన శరీరంలో వ్యర్థంగా ఉండే కొవ్వు కరిగిపోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Nitish Kumar, ముస్లిం మహిళ హిజాబ్‌ను ముఖం నుంచి లాగి వివాదంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ (video)

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ.. గోదావరి జిల్లాల్లో కోడి పందేల కోసం అంతా సిద్ధం

నల్లగా ఉందని భర్త... అశుభాలు జరుగుతున్నాయని అత్తామామలు.. ఇంటి నుంచి గెంటేశారు...

Jana Sena: పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ కమిటీల ఏర్పాటు

విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్ - స్కూల్‌కు కంప్యూటర్ల వితరణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu : శ్రీ విష్ణు, నయన సారిక జంటగా విష్ణు విన్యాసం రాబోతుంది

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ జంట గా చిత్రం ప్రారంభం

Jin: భూతనాల చెరువు నేపథ్యంగా జిన్ మూవీ సిద్దమైంది

నటిపై లైంగిక దాడి కేసు - నిర్దోషిగా మంజు వారియర్ మాజీ భర్త... న్యాయం జరగలేదు...

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ కాంబినేషన్ లో చిత్రం లాంచ్

తర్వాతి కథనం
Show comments