ఈ నీటిని తాగితే జీర్ణ సంబంధిత సమస్యలు అదుపులో ఉంటాయి

Webdunia
శనివారం, 24 జులై 2021 (22:48 IST)
క్యారెట్లో ఎ, సి, కె, మిటమిన్లు, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఇందులోని ఎ విటమిన్ ఊపిరితిత్తులలో కఫం చేరకుండా చేస్తుంది. ఇక సి విటమిన్ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. క్యారెట్ రసంలో కాస్త తేనె కలిపి తీసుకోవడం వలన జలుబూ, గొంతు నొప్పి త్వరగా తగ్గుతాయి.
 
ఒక గాజు సీసాలో పలుచగా కోసిన రెండు క్యారెట్ ముక్కలు, చెంచా అల్లం తరుగూ, కొద్దిగా నిమ్మకాయ రసం, కొద్దిగా తేనె వేసి మూత పెట్టాలి. మరుసటి రోజు ఈ నీటిని తాగితే జీర్ణ సంబందిత సమస్యలు అదుపులో ఉంటాయి. అంతేకాకుండా శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. ఎముకలు దృడంగా మారతాయి. కీళ్ల నొప్పులు నుండి ఉపశమనం కలుగుతుంది.
 
క్యారెట్ జ్యూస్ తాగడం వలన కంటిచూపు మెరుగుపడుతుంది. అలాగే చర్మ సంబంధిత అనారోగ్యాలు దూరమవుతాయి. జుట్టు ఆరోగ్యంగా ఉండాలన్నా, చర్మం తాజాగా కనిపించాలన్నా క్యారెట్ రసాన్ని మించింది లేదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా క్యారెట్ రసాన్ని తరచూ తీసుకోవడం వలన శరీరంలో వ్యర్థంగా ఉండే కొవ్వు కరిగిపోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఉద్యోగినులకు గొడ్డు మాంసం తినిపించి... లైంగిక వేధింపులు.. ఎక్కడ?

ఆ గ్రామంలో అసభ్య పదజాలంతో దూషిస్తే వీధులను శుభ్రం చేయాల్సిందే...

బాలుడిపై లైంగిక దాడి... గొంతు కోసి చంపేశారు.. ఎక్కడ?

ఉచితాలు సరే... వాటి అమలుకు నిధులు ఎలా? వెంకయ్య నాయుడు ప్రశ్న

ప్రేమించలేదని ఇంటర్మీడియట్ విద్యార్థినిని హత్య చేసిన యువకుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli case: మంగ్లీ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు - వేణు ఊడుగుల

Rashmika: విజయ్, రశ్మికకు సెట్స్ లోకి వెల్ కమ్ చెప్పిన రణబాలి మేకర్స్

Venkat: హరుడు కోసం ప్రొడ్యూసర్ బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది : వెంకట్

Kayadu Lohar: ది ప్యారడైజ్ నుంచి సుబ్బలక్ష్మి గా కయాదు లోహర్ ఫస్ట్ లుక్

Varuntej :: కొరియన్ కనకరాజు నుంచి ‘కమ్సాహంనిదా రిలీజ్

తర్వాతి కథనం
Show comments