Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలుష్యంతో ఏర్పడే అనారోగ్యాలకు చెక్ పెట్టాలంటే..?

దుమ్ము కణాల వల్ల ఏర్పడే దుష్పరిణామాల నుంచి విటమిన్ బి కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాలుష్యం నుంచి ఊపిరితిత్తులను కాపాడుకోవాలంటే.. లివర్, గింజధాన్యాలు, చేప, మాంసం, గుడ్లు, పాలు కొన్ని రకాల

Webdunia
ఆదివారం, 16 ఏప్రియల్ 2017 (15:07 IST)
దుమ్ము కణాల వల్ల ఏర్పడే దుష్పరిణామాల నుంచి విటమిన్ బి కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాలుష్యం నుంచి ఊపిరితిత్తులను కాపాడుకోవాలంటే.. లివర్, గింజధాన్యాలు, చేప, మాంసం, గుడ్లు, పాలు కొన్ని రకాల సెరెల్స్ వంటి వాటిల్లో బీ12 లభిస్తుంది. విటమిన్ బి కాంప్లెక్స్ దొరికే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చును. 
 
పప్పులు లేక ధాన్యాలు వంటివి తీసుకోవాలి. విటమిన్ సి పుష్కలంగా ఉన్న ఆరెంజ్, స్ట్రాబెర్రీస్, ఆపిల్స్, పుచ్చకాయ ముక్కలు తీసుకుంటే కాలుష్యంతో ఏర్పడే అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. కాలుష్యంతో ఏర్పడే అలర్జీని దూరం చేసుకోవాలంటే.. జామకాయలు, ఎరుపు రంగు బెల్ పెప్పర్స్, బ్రొకోలీ, తృణధాన్యాలు, క్యాలీఫ్లవర్, సిట్రస్ ఫ్రూట్స్, బొప్పాయి పండ్లు డైట్‌లో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.  

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

తర్వాతి కథనం
Show comments