Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైదాపిండి తీసుకుంటే మధుమేహం తప్పదు...

మైదాపిండితో చేసే ఆహార పదార్థాలను తింటే మధుమేహం తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మైదాపిండిని గోధుమల నుంచి తయారుచేస్తారు. వాటిలో కలిపే రసాయనాల ద్వారా అనారోగ్య సమస్యలు తప్పవు. ఈ పిండిలో కార్బోహ

Webdunia
బుధవారం, 13 జూన్ 2018 (09:58 IST)
మైదాపిండితో చేసే ఆహార పదార్థాలను తింటే మధుమేహం తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మైదాపిండిని గోధుమల నుంచి తయారుచేస్తారు. వాటిలో కలిపే రసాయనాల ద్వారా అనారోగ్య సమస్యలు తప్పవు. ఈ పిండి కార్బోహైడ్రేట్లను అధిక స్థాయిలో కలిగి ఉంటుంది. పోషకాలు కూడా చాలా తక్కువ మోతాదులో ఉంటాయి.
 
తద్వారా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు తప్పవు. మైదాపిండి తయారీలో భాగంగా అందులో కలిపే ఫోలిక్ యాసిడ్ మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉంది. మైదాపిండిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవి శరీర కణాలకు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. హానికరమైన ప్రభావాలను కలుగజేసే అల్లాక్సాన్ మైదాలో ఎక్కువగా ఉంటుంది.
 
మైదాను ఉపయోగించి చేసే పిజ్జా, కుకీస్, పాస్తా, ఫాస్ట్‌ఫుడ్స్ తీసుకోకపోవడమే ఆరోగ్యానికి మంచిది. ఎందుకుంటే ఇందులో అవశ్యం లేని అమైనో ఆమ్లాన్ని కలుపుతున్నారు. దీనివల్ల మధుమేహం వ్యాధికి గురికానున్నారు. క్యాన్సర్ వ్యాధికి కూడా ఈ మైదాపిండి చాలా ఎక్కువగా దోహదపడుతుంది. కాబట్టి ఆరోగ్యానికి తగుజాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments