Webdunia - Bharat's app for daily news and videos

Install App

డయాబెటిస్, ఈ వ్యాధి వుంటే ఈ పదార్థాలతో బీకేర్‌ఫుల్

Webdunia
గురువారం, 7 నవంబరు 2019 (20:43 IST)
మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ శరీరంలో చక్కెర శాతాన్ని సమతూకంలో ఉంచుకోవాలి. ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. మధుమేహంతో బాధపడేవారు ప్రోటీన్లు గల ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వాలి. అధిక ప్రోటీన్లు, అధిక కెలోరీలు కొవ్వుతో కూడిన ఆహార పదార్థాలను తీసుకోకూడదు.
 
వేపుళ్లు, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రైలను ముట్టుకోకపోవడం మంచిది. కోడిగుడ్డులో పసుపు సొన, చికెన్ వంటివి ఎక్కువగా తీసుకోకపోవడం ఉత్తమం. అయితే ఫైబర్‌తో కూడిన ఆహారాన్ని తీసుకోవచ్చు. పీచు పదార్థాలు నిండిన ఆహారాన్ని తీసుకోవడం మధుమేహాన్ని నియంత్రిస్తుంది. ఆరెంజ్, ఎండు ద్రాక్షలు, బార్లీ, పాప్ కార్న్, పప్పు ధాన్యాలు, బఠాణీలు వంటివి తీసుకోవచ్చు. 
 
ఇక కార్బొహైడ్రేట్లు నిండిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా రక్త ప్రసరణ క్రమం అవుతుంది. కార్బొహైడ్రేడ్లు పప్పు దినుసులు, పండ్లు, కాయగూరల్లో పుష్కలంగా ఉంటాయి. బాదం, ఆలివ్ ఆయిల్, ఆక్రూట్ పండ్లు, చేపల్లో కొన్ని రకాలను తీసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments