Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధుమేహం వున్నవారు.. చేపలు, చికెన్‌తో సరిపెట్టుకుంటే?

మధుమేహుల్లో నీరసాన్ని పోగొట్టే శక్తి జీడిపప్పు, బాదంలకు వుంది. కాబట్టి వాటిని రోజుకు నాలుగేసి తీసుకోవాలి. వీటితా పాటు పిస్తా, వాల్‌నట్స్ తీసుకోవచ్చు. ఉడకబెట్టిన కాయగూరలు, నూనెల్లో ఆలివ్ నూనె, సోయాబీన్

Webdunia
మంగళవారం, 24 జులై 2018 (14:34 IST)
మధుమేహం వున్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలో.. ఎలాంటి ఆహారం తీసుకోకూడదో ఓసారి చూద్దాం. 
 
మధుమేహుల్లో నీరసాన్ని పోగొట్టే శక్తి జీడిపప్పు, బాదంలకు వుంది. కాబట్టి వాటిని రోజుకు నాలుగేసి తీసుకోవాలి. వీటితా పాటు పిస్తా, వాల్‌నట్స్ తీసుకోవచ్చు. ఉడకబెట్టిన కాయగూరలు, నూనెల్లో ఆలివ్ నూనె, సోయాబీన్‌లను అధికంగా తీసుకుని.. ఇతర నూనెలను మితంగా వాడొచ్చు. ఇక మాంసాహారంలో చేపలు, చికెన్ తీసుకోవచ్చు. 
 
కానీ బీఫ్, మేక, పందిమాంసాలకు దూరంగా వుండాలి. ఇక మధుమేహులు జంక్ ఫుడ్, ఉప్పూ కారం, ఇతర మసాలాలు బాగా దట్టించిన ఫాస్ట్ ఫుడ్ తీసుకోకూడదు. అన్నం మితంగా తీసుకోవాలి. పిండి పదార్థాలు ఎక్కువగా వుండే దుంపకూరలు, బ్రెడ్ తీసుకోకూడదు. వెన్న, నెయ్యి పూర్తిగా మానేస్తే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments