Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖర్జూరాలను రోజూ తింటే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయట...

ఖర్జూరాలను రోజు రెండేసి తీసుకుంటే బరువు తగ్గొచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. మెగ్నిషియం, కాపర్ వంటి మూలకాలతోపాటు ఖర్జూర పండ్లలో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. తద్వారా పొట్టనిండినట్లు అనిపిస్తుంది.

Webdunia
సోమవారం, 25 డిశెంబరు 2017 (15:18 IST)
ఖర్జూరాలను రోజు రెండేసి తీసుకుంటే బరువు తగ్గొచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. మెగ్నిషియం, కాపర్ వంటి మూలకాలతోపాటు ఖర్జూర పండ్లలో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. తద్వారా పొట్టనిండినట్లు అనిపిస్తుంది. దీంతో అధికంగా ఆహారం తీసుకోలేరు. తద్వారా బరువు తగ్గవచ్చునని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. 
 
ఖర్జూరాలను రోజూ తీసుకుంటే జీర్ణక్రియ, జీవక్రియ మెరుగవుతుంది. ఖ‌ర్జూరాలు శరీరానికి త్వరగా శక్తిని అందిస్తాయి. కొవ్వులు, ట్రాన్స్‌ఫ్యాట్‌లు వీటిలో ఉండవు. ఇవి గుండెను ఆరోగ్యకరంగా వుంచుతాయి. ఖర్జూరాలను నిత్యం తీసుకుంటే ఎముకలు బలపడతాయి. 
 
వీటిలో వుండే ఐరన్ రక్తహీనతను నివారిస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. తద్వారా అనారోగ్య సమస్యలను తొలగించుకోవచ్చు. గొంతునొప్పి, మంట, జలుబుకు ఖర్జూరాలు ఎంతో మేలు చేస్తాయి. మూత్రపిండాలలో రాళ్లు కరగాలంటే కర్జూరపండు తరచుగా తినాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments