Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీరదోస నీటిని తాగితే.. మేలెంతో తెలుసా?

కీరదోస నీటిని వేసవిలో తీసుకోవడం ద్వారా బరువును తగ్గించుకోవచ్చు. కీరదోస పలుచని ముక్కలుగా కోసి తాగే నీటిలో వేసుకోవాలి. అరగంట తర్వాత తాగడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. రుచి కోసం కాస్త నిమ్మర

Webdunia
బుధవారం, 16 మే 2018 (13:05 IST)
కీరదోస నీటిని వేసవిలో తీసుకోవడం ద్వారా బరువును తగ్గించుకోవచ్చు. కీరదోస పలుచని ముక్కలుగా కోసి తాగే నీటిలో వేసుకోవాలి. అరగంట తర్వాత తాగడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. రుచి కోసం కాస్త నిమ్మరసం కూడా కలుపుకుంటే టేస్టు అదిరిపోతుంది. కీర దోస నీటిని సేవించడం ద్వారా వేసవిలో డీహైడ్రేషన్‌ సమస్య రాకుండా ఉంటుంది.
 
బరువును తగ్గించడంలో కీరదోస మెరుగ్గా పనిచేస్తుంది. ఆకలిగా అనిపించినప్పుడు కీరదోస నీళ్లు తాగితే పొట్టినిండినట్లుంది. ఈ నీటిలో పుష్కలంగా ఉండే విటమిన్‌-కె, మాంసకృత్తులు, ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ నీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లూ, విటమిన్‌ సి మాంగనీసు, బీటాకెరోటిన్‌ గుండె సంబంధ వ్యాధులు రాకుండా కాపాడతాయి.
 
నోటి నుంచి దుర్వాసన వస్తుంటే కీర దోస నీటిని క్రమం తప్పకుండా తాగడం చేస్తే మంచి ఫలితం వుంటుంది. చర్మ ఆరోగ్యానికి మేలు చేసే కీరదోస నీటిని రోజు ఐదు లేదా ఆరు గ్లాసులు తీసుకోవడం ద్వారా బరువు తగ్గుతారు. ఈ నీటిని సేవించడం ద్వారా శరీరంలోని మలినాలను తొలగించుకోవచ్చు. ఇది శ్వాస సంబంధిత రుగ్మతలను దూరం చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments