Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీరియడ్స్ నొప్పికి దివ్యౌషధం.. ధనియాల పొడి.. ఇలా వాడితే..?

Webdunia
శుక్రవారం, 12 మార్చి 2021 (18:44 IST)
ధనియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మధుమేహం నియంత్రణ, కొలెస్ట్రాల్‌ని నియంత్రణలో ధనియాల పొడి మెరుగ్గా పనిచేస్తుంది. ధనియాలని గ్రైండ్ చేసి ఒక గ్లాసు నీళ్లకు చేర్చి మరిగించి చల్లారిన తరువాత వడగట్టి తాగితే కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. పీరియడ్స్ సమయంలో ఆరు గ్రాముల ధనియాలను ఒక అర లీటర్ నీళ్లకు కలిపి సగం నీళ్లు మాత్రం మిగిలేంత వరకూ మరిగించాలి.
 
ఈ మిశ్రమంలో పటిక బెల్లం చేర్చి గోరు వెచ్చగా ఉన్నప్పుడే తీసుకోండి. ఇలా మూడు నాలుగు రోజుల పాటు చేస్తే పీరియడ్స్ సమయం లో రక్తస్రావం ఆధిక్యత తగ్గుతుంది. పైగా పీరియడ్స్ సరిగ్గా సమయానికి వస్తాయి.
 
ధనియాలు ఏ రూపంలో తీసుకున్నా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరానికి ఇస్తాయి. దీని కారణంగా ఫ్రీరాడికల్స్‌ను ఎదుర్కోవడానికి బాగా సహాయ పడుతాయి. 
 
కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి కూడా ధనియాలు ఉపయోగపడతాయి. ధనియాల పొడి మచ్చలను నివారిస్తుంది. ధనియాల పొడిలో పసుపు వేసి పేస్ట్ లాగ చేసి ముఖానికి పట్టించి ఉంచితే మంచి ఫలితం కనబడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కూటమి ప్రభుత్వ పాలన అద్భుతంగా వుంది, తిరుమల శ్రీవారు కళకళ: శివాజి

చెన్నైలో పవన్ ఒక్క నియోజకవర్గంలో పోటీ చేసి గెలిస్తే.. ఆయన చెప్పింది వింటాం..

ఇజ్రాయెల్ - ఇరాన్‌లు కాల్పుల విరమణ - దిగివచ్చిన క్రూడ్ ఆయిల్ ధరలు

మాజీ సీఎం జగన్‌పై మరో కేసు నమోదు

పెళ్లై నెల రోజులే: గద్వాలలో భర్తను చంపి అతడి మృతదేహంతో కారులో భార్య, ప్రియుడు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా అమ్మ ఆరోగ్యంగా ఉన్నారు.. పుకార్లు సృష్టించవద్దు : నాగబాబు

Naveen Chandra: మర్డర్ మిస్టరీ నేపథ్యంలో నవీన్ చంద్ర షో టైం రాబోతోంది

ప్రేమలో పూర్తిగా మునిగిపోతే తికమక చేస్తుంది : త్రిష

Samantha: సమంతకి సినిమా కష్టాలు - రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్‌ హుష్ కాకీ

Mohanbabu: కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్ లోనే ఎందుకు చేశారో తెలుసా

తర్వాతి కథనం
Show comments