Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీళ్ళనొప్పులతో బాధపడే మహిళలకు చెర్రీ జ్యూస్ దివ్యౌషధం

చెర్రీ పండ్లను తీసుకోవడం ద్వారా నిద్రలేమిని దూరం చేసుకోవచ్చు. నిద్రలేమి చాలా మందిని బాధపెడుతున్న సమస్య. దీని కారణంగా చాలా మంది క్రానిక్‌ పెయిన్‌, హైబిపి, టైప్‌2 డయాబెటిస్‌ బారిన పడుతున్నారు. మెలటోనిన్

Webdunia
గురువారం, 19 జనవరి 2017 (20:09 IST)
చెర్రీ పండ్లను తీసుకోవడం ద్వారా నిద్రలేమిని దూరం చేసుకోవచ్చు. నిద్రలేమి చాలా మందిని బాధపెడుతున్న సమస్య. దీని కారణంగా చాలా మంది క్రానిక్‌ పెయిన్‌, హైబిపి, టైప్‌2 డయాబెటిస్‌ బారిన పడుతున్నారు. మెలటోనిన్‌ హార్మోన్‌ ఎక్కువగా ఉండే ఈ చెర్రీలు తినడం వల్ల నిద్ర బాగా పడుతుంది.  అయితే ఇవి రోజు ఒకటి లేదా రెండు తీసుకోవాలి. దీర్ఘకాలికంగా వాడటం ప్రాణానికే ప్రమాదం. ఈ పండ్లను డైరెక్ట్‌గా తినడంకంటే జ్యూస్‌ చేసుకుని తాగడం వల్ల మంచి ఫలితాలుంటాయి. 
 
పెయిన్‌కిల్లర్స్‌కు బదులు చెర్రీస్‌ను తీసుకోవడం మంచిదంటున్నారు వైద్యులు. వీటివల్ల వ్యాయామం సమయంలో వచ్చే నొప్పి చాలా వరకు తగ్గుతుంది. చెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉన్నాయి. ఇవి మంచి రంగును ఇస్తాయి. కీళ్ళనొప్పులతో బాధపడే మహిళలు చెర్రీ జ్యూస్‌ను రోజూ రెండు సార్లు మూడు వారాలపాటు తాగితే మంచి ఉపశమనం లభిస్తుంది. కొవ్వు తక్కువగా ఉండే ఈ పండ్లు తినడం వల్ల లావు తగ్గొచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

Golden Hour: రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్య చికిత్స - గోల్డెన్ అవర్ సమయంలో?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

తర్వాతి కథనం
Show comments