Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రేక్ ఫాస్ట్‌లో ఆయిల్ వద్దు.. గ్రీన్ సలాడ్స్, ఫ్రూట్ సలాడ్సే ముద్దు..

పండ్లు, కాయగూరలు, గింజలు, పప్పులు, కందమూలాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఆహారంతో పాటు పండ్లు, కూరగాయలు ఇతర తృణధాన్యాలను ఆహా

Webdunia
ఆదివారం, 15 అక్టోబరు 2017 (13:22 IST)
పండ్లు, కాయగూరలు, గింజలు, పప్పులు, కందమూలాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఆహారంతో పాటు పండ్లు, కూరగాయలు ఇతర తృణధాన్యాలను ఆహారంగా తీసుకుంటే శరీరానికి అన్నీ పోషకాలు అందుతాయి. ప్రతిరోజూ ఉదయం 5:30- 6:00 గంటల లోపు నిద్రలేవాలి. రోజూ ఎనిమిది గంటల పాటు నిద్రపోవాలి. అరగంట పాటు వ్యాయామం చేయండి. అలాగే రెండుమూడు ఉల్లిపాయలు తినండి.
 
ఒకటి లేదా రెండు గ్లాసుల మంచినీరు తాగండి. ఏడెనిమిది గంటల పాటు నీరు లేని శరీరాన్ని హైడ్రేట్ చేసుకోవాలి. మరో గ్లాసు నిమ్మరసం తాగండి. ఆ తరువాత గ్రీన్ టీ లేదా అల్లం టీ తీసుకోండి. ఉదయం 8 గంటల్లోపు బ్రేక్ ఫాస్ట్‌ని ముగించే ప్రయత్నించాలి. ఉదయాన్నే ఆయిల్ ఫుడ్ లేకుండా, కుదిరితే, గ్రీన్ సలాడ్స్, ఫ్రూట్ సలాడ్స్ లేదంటే ఇంట్లో దొరికే ఇడ్లీ ఉత్తమమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
ఆధునిక జీవనశైలికి అనుగుణంగా చాలామంది ఫాస్ట్‌పుడ్, జంక్‌ఫుడ్‌ల వైపు ఎక్కువ మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం చాలామంది బర్గర్లు, పిజ్జాలు తినడానికే ఇష్టపడుతున్నారు. బర్గర్‌, పిజ్జా, రెడ్ మీట్‌లు తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీర బరువులో అనూహ్యమైన మార్పులు వ‌స్తాయ‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Half-Day Schools: హాఫ్-డే స్కూల్స్-తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన

Hyderabad: కర్ర, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌తో తల్లిని హత్య చేసిన కుమారుడు

స్నేహితుడుని చూసేందుకు వచ్చి అతని చేతిలోనే అత్యాచారానికిగురైన బ్రిటన్ మహిళ!

పలాసలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై నాట్స్ అవగాహన సదస్సు

ISRO : నమ్మశక్యం కాని డీ-డాకింగ్‌ సాధించిన SpaDeX ఉపగ్రహాలు.. ఇస్రో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

ఛాంపియన్ లో ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్ బర్త్ డే గ్లింప్స్

నాని బేనర్ లో తీసిన కోర్ట్ సినిమా ఎలా వుందో తెలుసా.. కోర్టు రివ్యూ

Nani: నాని మాటలు మాకు షాక్ ను కలిగించాయి : ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

తర్వాతి కథనం
Show comments