Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీళ్ల సీసాను పక్కనే పెట్టుకోండి.. బరువును తగ్గించుకోండి..

నీరు తాగకపోతే.. బరువు పెరిగిపోతారు. ఒబిసిటీ తప్పదంటున్నారు ఆరోగ్య నిపుణులు. నీళ్లు తాగనందువల్ల శరీరం తనకున్న ప్రతి నీటి చుక్కనీ దాచుకోవడం మొదలుపెడుతుంది. దాంతో శరీరం బరువు పెరుగుతుంది. వినడానికి కాస్త

Webdunia
గురువారం, 27 ఏప్రియల్ 2017 (10:37 IST)
నీరు తాగకపోతే.. బరువు పెరిగిపోతారు. ఒబిసిటీ తప్పదంటున్నారు ఆరోగ్య నిపుణులు. నీళ్లు తాగనందువల్ల శరీరం తనకున్న ప్రతి నీటి చుక్కనీ దాచుకోవడం మొదలుపెడుతుంది. దాంతో శరీరం బరువు పెరుగుతుంది. వినడానికి కాస్త కొత్తైనప్పటికీ ఇది నిజమేనని వైద్యులు చెప్తున్నారు. అలాగే టీ, కాపీలు తీసుకోవడం మానేసి.. నీటిని తీసుకోవడం ద్వారా శరీరం తేమగా మారుతుంది. ఎందుకంటే? శరీరం డీహైడ్రేషన్‌కి గురయినప్పుడు శక్తి తగ్గిపోతుంది. 
 
శరీరంలో నీరు తక్కువైతే ఏకాగ్రత కుదరదు. మనం తీసుకునే నీళ్లల్లో ఎనభైశాతం వరకూ మెదడు సామర్థ్యం, దాని పనితీరు ఆధారపడి ఉంటాయి. అందుకే ఒత్తిడిగా ఉన్నప్పుడు తగినని నీళ్లు తీసుకోగలిగితే మానసిక సామర్థ్యం పెరుగుతుందని అధ్యయనాలు తేల్చాయి. 
 
అలాగే మనసంతా ఏదో ఆందోళన.. విసుగ్గా ఉంటే.. శరీరానికి తగినన్ని నీళ్లు అందకపోవడం కూడా కారణమని చెప్పవచ్చు. కాబట్టి ఎప్పుడూ నీళ్లసీసాను పక్కన ఉంచుకోవడం వల్ల ఇలాంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణలో ఎస్ఎంఈ వృద్ధిలో కొత్త జోరును పెంచనున్న ఏఐ: కోటక్

35 వేల అడుగుల ఎత్తులో మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ!

భార్య విడాకులు ఇచ్చిందనీ వంద బీర్లు తాగిన భర్త

లక్ష రూపాయలకు కోడలిని అమ్మేసిన అత్తా కోడలు

అర్థరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళితే దొంగ అనుకుని చితక్కొట్టారు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

తర్వాతి కథనం
Show comments