Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాజికాయ గంధాన్ని అరగ్లాసు పాలలో కలిపి తాగితే...

జాజికాయను నీటితో మెత్తగా నూరి లేపనంగా రాస్తే.. ముఖం మీది నల్లటి మచ్చలు తొలగిపోతాయి. జాజికాయ, చందనం, మిరియాలు కలిపి నీటితో నూరి.. పైపూతగా వేస్తే మొటిమలు తగ్గిపోతాయి. జాజికాయలో ఫంగస్‌ను నిరోధించే గుణం ఉ

Webdunia
మంగళవారం, 1 మే 2018 (10:48 IST)
జాజికాయను నీటితో మెత్తగా నూరి లేపనంగా రాస్తే.. ముఖం మీది నల్లటి మచ్చలు తొలగిపోతాయి. జాజికాయ, చందనం, మిరియాలు కలిపి నీటితో నూరి.. పైపూతగా వేస్తే మొటిమలు తగ్గిపోతాయి. జాజికాయలో ఫంగస్‌ను నిరోధించే గుణం ఉంది. అందుచేత జాజికాయను నీటితో నూరి పూస్తే చర్మ వ్యాధులు తగ్గిపోతాయి. 
 
జాజికాయ గంధాన్ని అరగ్లాసు పాలలో కలిపి తాగితే శీఘ్ర స్కలన సమస్య తొలగిపోతుంది. నీటిలో గంటల పర్యంతం నానడం వల్ల కాలివేళ్ల మధ్య చర్మం దెబ్బతిన్న వారు, జాజికాయను నూరి వేళ్ల సందుల్లో పెడితే చాలా తొందరగా చర్మం చక్కబడుతుంది.
 
జాజికాయ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. వీర్యకణాల ఉత్పత్తిని వృద్ధి చేస్తుంది. జాజికాయను కొద్దిపాటి మంటమీద నేతిలో వేయించి పొడిచేసి వుంచుకుని.. ఆ పొడిని ఐదు గ్రాముల మోతాదుగా ఉదయం, సాయంత్రం గోరువెచ్చని ఆవుపాలతో కలిపి తాగాలి. ఇది నపుంసకత్వాన్ని దూరం చేస్తుంది. వీర్యకణాల సంఖ్యను తరిమికొడుతుంది.
 
జాజికాయను పొడిగొట్టి, అతి స్వల్ప పరిమాణంలో వాడినట్లయితే, కొన్ని అనారోగ్యాలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. పాలలో జాజికాయ పొడిని కలుపుని తాగితే గుండెల్లో నొప్పి, దడ తగ్గుతాయి. గోరువెచ్చని పాలల్లో, చాలా స్వల్ప పరిమాణంలో ఈ పొడిని కలుపుకుని తాగితే చర్మ కాంతి పెరగడమే కాకుండా, చర్మం ముడతలను తొలగించుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఎగ్జిబిటర్లు అలా ఎందుకు అన్నారో తెలియాల్సివుంది : మంత్రి కందుల దుర్గేశ్

IndiGo: 227 ప్రయాణీకుల ప్రాణాలతో పాక్ చెలగాటం (video)

పెళ్లాం తన మాట వినడం లేదని పెళ్లి కుదిర్చిన వ్యక్తిని పొడిచి హత్య చేసిన భర్త

ఏపీలో అత్యవసర పరిస్థితి నెలకొంది.. కస్టడీ టార్చర్‌పై జగన్మోహన్ రెడ్డి ఫైర్

Rahul Gandhi: రాహుల్ గాంధీపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్ల బంద్ పై మంత్రి సీరియస్ - దిగి వచ్చిన తెలుగు ఫిలిం ఛాంబర్

Subhalekha Sudhakar: బాలు, షిన్నోవా నటించిన ఒక బృందావనం సినిమా సమీక్ష

Hebba patel: గోల్డ్ పర్చేజ్ భవిష్యత్ కు బంగారు భరోసా : హెబ్బా పటేల్

Manoj: మోహన్ బాబు ఇంటినుంచి భోజనం వచ్చేది, అమ్మవారి దయ వుంది : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

తెలుగు చిత్ర విలన్ కన్నుమూత - ప్రముఖుల సంతాపం

తర్వాతి కథనం
Show comments