Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉదయం పూట పెరుగు తీసుకుంటే..? బార్లీతో కిచిడి చేసుకోవచ్చు..

అల్పాహారంలో కోడిగుడ్డును తీసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చు. దీనిలోని మాంసకృత్తులు శక్తిని అందిస్తాయి. సన్నబడటానికి కారణమవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పెరుగులోని ప్రోబయోటిక్స్ అందించే వాటిలో పెరుగ

Webdunia
సోమవారం, 5 డిశెంబరు 2016 (16:53 IST)
అల్పాహారంలో కోడిగుడ్డును తీసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చు. దీనిలోని మాంసకృత్తులు శక్తిని అందిస్తాయి. సన్నబడటానికి కారణమవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పెరుగులోని ప్రోబయోటిక్స్ అందించే వాటిలో పెరుగు ఒకటి. గ్లాసు పెరుగులో కాసిని నీళ్లు పోసి కాసేపు గిలకొట్టాక తీసుకోవాలి. ఉదయం పూట పెరుగు తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మీద ప్రభావం పడుతుంది. వ్యాధులు దూరమవుతాయి. బరువు కూడా తగ్గుతారు.
 
అటుకుల్ని ఉదయం పూట అల్పాహారంగా తీసుకోవడం వల్ల తేలిగ్గా జీర్ణం అవుతాయి. కళ్లకు కూడా వీటిలోని పోషకాలు మేలు చేస్తాయి. జీర్ణ వ్యవస్థకూ మేలు జరుగుతుంది. పప్పులూ లేదంటే బార్లీతో కిచిడిని చేసుకోవచ్చు. తక్కువ మసాలా వేయాలి. వీటిలో వేసే ప్రతి పదార్థం ఆరోగ్యానికి మేలు చేసేది. దీన్ని కొద్దిగా తీసుకున్నా త్వరగా పొట్ట నిండినట్లుగా అనిపిస్తుంది. బరువు పెరుగుతారన్న భయం కూడా ఉండదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

స్మార్ట్ ఫోన్లలోని వాట్సాప్ యాప్‌ను తక్షణమే తొలగించాలి.. పౌరులకు ఆదేశం

FASTag: ఆగస్టు 15 నుండి రూ.3,000 ధరతో కూడిన ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక పాస్

మనం జగనన్న సైన్యం... చంద్రబాబుకు భయం పుట్టేలా చేద్దాం : కార్యకర్తలకు చెవిరెడ్డి పిలుపు

బద్ధలైన లకి లకి అగ్నిపర్వతం - వెనక్కి వచ్చిన ఎయిరిండియా విమానం

కుప్పం మహిళతో ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు: ఇంకా రూ.5లక్షల ఆర్థిక సాయం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కవిన్, అపర్ణాదాస్ నటించిన పాపా మెప్పించిందా... రివ్యూ

Nayanatara: ముస్సోరీలో చిరంజీవి157 చిత్రం షూటింగ్ లో ఎంట్రీ ఇచ్చిన నయనతార

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

తర్వాతి కథనం
Show comments