Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేపలు, పాలు, నట్స్‌ కంటే ఆ పండు ఎంతో ఉత్తమం

ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ వివిధ రకాల పండ్లూ ఆరగిస్తుంటారు. ముఖ్యంగా భోజనం చేశాక అరటి పండును ఆరగించడం చాలా మందికి అలవాటు ఉంటుంది. అయితే, అరటి పండు చేపలు, పాలు, నట్స్ (ఎండు ఫలాలు) కంటే ఎంతో బలవర్

Webdunia
గురువారం, 8 జూన్ 2017 (16:41 IST)
ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ వివిధ రకాల పండ్లూ ఆరగిస్తుంటారు. ముఖ్యంగా భోజనం చేశాక అరటి పండును ఆరగించడం చాలా మందికి అలవాటు ఉంటుంది. అయితే, అరటి పండు చేపలు, పాలు, నట్స్ (ఎండు ఫలాలు) కంటే ఎంతో బలవర్ధక ఆహారమని పరిశోధకులు చెపుతున్నారు. 
 
ప్రతి రోజూ అరటి పళ్లు తీసుకోవడం ద్వారా గుండె లయ తప్పకుండా కొట్టుకుంటుందట. అరటిలో ఫైబర్‌తో పాటు పొటాషియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. అలాగే, ఇందులోవుండే పొటాషియం గుండె కొట్టుకోవడంలో ఎంతగానో ఉపకరిస్తుంది. గుండెను భద్రంగా ఉంచడంలోనే కాదు రక్తపోటును కూడా పొటాషియం అదుపులో ఉంచుతుంది. ఒక్కో అరటి పండులో 467 ఎంజి పొటాషియం లెవల్స్‌ ఉంటాయి.
 
ఇకపోతే... శరీరానికి హాని చేసే సోడియం ఒక ఎంజి మాత్రమే ఉంటుంది. పొటాషియం లెవల్స్‌ ఎక్కువగా ఉండే చేపలు, పాలు, నట్స్‌ తీసుకోవడం కంటే.. రోజూ ఒకటో, రెండో అరటిపళ్లు తినడం వల్ల ఎక్కువ ప్రయోజనం పొందవచ్చని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. అలాగే, తరుచూ అరటిపళ్లు తినేవారి గుండె పనితీరు మిగతావారితో పోలిస్తే బాగుందని అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ చేపట్టిన స్టడీలోనూ వెల్లడైంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Minor abduction case: మైనర్ బాలుడి అపహరణకు బండినిచ్చిన పోలీస్.. సస్పెండ్

ఇంటర్ ఫలితాలు- ఫెయిల్ కావడంతో ఉరేసుకుని ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

Ludhiana bypoll: లూథియానా అసెంబ్లీ ఉప ఎన్నిక.. జూన్ 19న పోలింగ్..

గోపాల్‌పూర్ బీచ్‌లో 20 ఏళ్ల మహిళపై పది మంది వ్యక్తుల సామూహిక అత్యాచారం

Raja Raghuvanshi murder case: సోనమ్ రఘువంశీకి మానసిక ఆరోగ్యం బాగానే ఉంది

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

తర్వాతి కథనం
Show comments