Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్కెట్‌లో మాగబెట్టిన మామిడి.. తిన్నారో అంతే సంగతులు!

Webdunia
మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (18:10 IST)
మార్కెట్‌లో పండ్లు చూడటానికి తాజాగానే ఉంటాయి. కానీ మన కళ్లే మనల్ని మోసం చేస్తాయి. మనం కొనుగోలు చేసే పండ్లు ఏవి మంచివి, ఏవి నకిలీవో కనిపెట్టడం కష్టం. కార్బైడ్ రసాయనాలతో మాగబెట్టిన పండ్లను యధేచ్చగా విక్రయించేస్తున్నారు. వీటి వలన అనేక రోగాలు వస్తాయి. సహజ సిద్ధంగా మాగబెట్టిన పండ్లు దొరకవు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సాధారణ పద్ధతిలో పండ్లను మాగబెట్టే వ్యాపారులు కరువైపోయారు. తొందరగా విక్రయించాలని లేదా డబ్బు సంపాదించాలనే ఆశతో ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు. 
 
ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకుంటున్నా వారి పద్ధతి మార్చుకోవడం లేదు. హైదరాబాద్‌కే పరిమితం అనుకుంటే ఇతర జిల్లాలలో కూడా ఇదే తరహాలో విక్రయాలు జరుగుతున్నాయి. పండ్లు కావలసిన వారు వేరే విధిలేక వాటిని కొనుగోలు చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాల నుండి కూడా ఇలాంటి పండ్లు దిగుమతి అవుతున్నాయి. అధికారులు వ్యాపారులపై నిఘాని పటిష్టం చేయాలని ఇలాంటి కల్తీ పండ్ల విక్రయాన్ని అడ్డుకోవాలని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తిరుగుబాటు చట్టాలను అమలు చేయనున్న డోనాల్డ్ ట్రంప్ - 20న ఆదేశాలు జారీ!

అయ్యప్ప భక్తులకు శుభవార్త - ఇకపై బంగారు లాకెట్ల విక్రయం

వీరాభిమానికి స్వయంగా పాదరక్షలు తొడిగిన నరేంద్ర మోడీ!

మతాంతర వివాహం చేసుకుందని కుమార్తెను ఇంటికి పిలిచి చంపేశారు... ఎక్కడ?

శ్రీవర్షిణి మెడలో మూడు ముళ్లు- వైభవంగా అఘోరీ శ్రీనివాస్ పెళ్లి (video viral)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

తర్వాతి కథనం
Show comments