Webdunia - Bharat's app for daily news and videos

Install App

పనస వేరును బాగా ఉడికించి ఆ రసాన్ని తాగితే? (video)

Webdunia
శనివారం, 13 జూన్ 2020 (22:31 IST)
ఎంతోమందికి ఇష్టమైన పనస పండు‌లో పోషకాహారాలు పుష్కలంగా ఉన్నాయి. ఖనిజాలు, ఫైబర్ దీనిలో అత్యధికం. పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉండి ఆరోగ్యానికి తోడ్పడుతాయి. అయితే దీనిని మితంగా తినడం మంచిది. అప్పుడే తగిన ఫలితాలు ఉంటాయి. విటమిన్లు, లవణాలు తక్కువగా ఉన్నందున పెద్దవారికి త్వరగా జీర్ణం కాదు.
 
పిల్లలలో జీర్ణశక్తి మెరుగ్గా ఉంటుంది కాబట్టి వారు దీనిని బాగా తినవచ్చు. ఈ పండులో డైటరీ ఫైబర్ సమృద్ధిగా ఉన్నందున జీర్ణ సమస్యలు, అల్సర్లు తగ్గుతాయి. దీనిలో క్యాన్సర్‌ని నిరోధించే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియంట్లు ఉన్నాయి. పొటాషియం అధిక రక్తపోటును తగ్గిస్తుంది. జ్వరం, అతిసార ఉన్నవారికి మంచి మందుగా పనిచేస్తుంది. ఆస్తమాని తగ్గించుకోవాలంటే పనస వేరును బాగా ఉడికించి దాని నుండి వచ్చిన రసాన్ని తరచుగా త్రాగాలి.
 
ఇందులో స్వల్పంగా విటమిన్ సి కూడా ఉంటుంది కాబట్టి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వయసు మీద పడటం వల్ల చర్మంలో త్వరగా మార్పులు రాకుండా కాపాడుతుంది. ఎముకల బలానికి కూడా తోడ్పడుతుంది. రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. రక్త హీనతతో బాధపడేవారు, కంటి సమస్యలు ఉన్నవారు దీనిని బాగా తినాలి.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

TTD: తిరుమల గ్రీనింగ్ ప్రాజెక్టు.. 2025కల్లా పూర్తి.. రూ.4కోట్లతో ప్రణాళిక

నేను ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ ఫ్యామిలీకి ఎంట్రీ లేదు : సీఎం రేవంత్

Ice Cream: ఐస్‌క్రీమ్‌లో బల్లి.. ఆ బాలుడికి ఏమైందంటే?

మహిళలపై దాడి చేసిన వైకాపా నేతలను వదిలిపెట్టను : మంత్రి లోకేశ్ మాస్ వార్నింగ్

వైకాపాకు పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని లేదు.. 2027నాటికి పూర్తి: రామానాయుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

Ustad: ఉస్తాద్ కోసం పవన్ కళ్యాణ్, శ్రీలీల పై క్లాప్ కొట్టిన హరీశ్ శంకర్

Surya46: సూర్య, వెంకీ అట్లూరి కలయికలో Suriya46 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Mangli Birthday: త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ పుట్టిన రోజు.. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

తర్వాతి కథనం
Show comments