Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజనాంతరం బెల్లం తింటే..?

Webdunia
మంగళవారం, 26 మార్చి 2019 (10:20 IST)
చాలామంది తరచు మధుమేహ వ్యాధితో బాధపడుతుంటారు. అలాంటప్పుడు చక్కరెతో తయారుచేసిన పదార్థాలు తినడం ఆరోగ్యానికి మంచిదికాదని నిపుణులు సూచిస్తున్నారు. కనుక.. చక్కెరకు బదులుగా బెల్లం తీసుకుంటే ఫలితం ఉంటుంది. బెల్లంలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీనిలో రసాయనాలు కూడా ఎక్కువే. అలానే మీరు ఎంపిక చేసే బెల్లం ముదురు రంగు ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే.. ఈ బెల్లంలోనే కల్తీ ఉండదు.
 
బెల్లం తీసుకోవడం వలన శరీరంలోని విషపదార్థాలన్ని బయటకు పోతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. దాంతోపాటు కాలేయాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. బెల్లంలో ఐరన్, ఫోలిక్ ఆమ్లాలు అధిక మోతాదులో ఉన్నాయి. ఇవి ఎర్రరక్త కణాల సంఖ్య తగ్గిపోకుండా చేస్తాయా. దాంతో రక్తహీనత సమస్య వచ్చే ముప్పును నివారించవచ్చును. నిద్రలేమిని కూడా తొలగిస్తుంది.
 
కీళ్ల నొప్పులతో బాధపడేవారు బెల్లాన్ని పాలలో కలిపి తీసుకుంటే నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. అలానే ఎముకలు పటుత్వానికి ఎంతగానో దోహదపడుతాయి. వేడి నీళ్ళల్లో కొద్దిగా బెల్లం కలిపి తాగితే దగ్గు, జలుబు వంటి సమస్యలు దరిచేరవు. టీలో చక్కెరకు బదులుగా బెల్లం వేసుకుని తాగితే మంచిది. భోజనం చేసిన తర్వాత కొద్దిగా బెల్లం తింటే ఆహారం తొందరగా జీర్ణమవుతుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

జమిలి ఎన్నికలను వ్యతిరేకించడంలో రాజకీయకోణం ఉంది : వెంకయ్య నాయుడు

వర్షం పడుతుంటే చెట్టు కింద నిల్చున్న విద్యార్థులు: పిడుగుపడటంతో ఆస్పత్రిలో చేరిక (video)

దేశంలో ఉగ్రదాడులకు పాక్ ప్రేరేపిత మూకలు సిద్ధంగా ఉన్నాయ్...

ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ : సిప్లమెంటరీ పరీక్షలు ఎపుడంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

తర్వాతి కథనం
Show comments