Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజనాంతరం బెల్లం తింటే..?

Webdunia
మంగళవారం, 26 మార్చి 2019 (10:20 IST)
చాలామంది తరచు మధుమేహ వ్యాధితో బాధపడుతుంటారు. అలాంటప్పుడు చక్కరెతో తయారుచేసిన పదార్థాలు తినడం ఆరోగ్యానికి మంచిదికాదని నిపుణులు సూచిస్తున్నారు. కనుక.. చక్కెరకు బదులుగా బెల్లం తీసుకుంటే ఫలితం ఉంటుంది. బెల్లంలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీనిలో రసాయనాలు కూడా ఎక్కువే. అలానే మీరు ఎంపిక చేసే బెల్లం ముదురు రంగు ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే.. ఈ బెల్లంలోనే కల్తీ ఉండదు.
 
బెల్లం తీసుకోవడం వలన శరీరంలోని విషపదార్థాలన్ని బయటకు పోతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. దాంతోపాటు కాలేయాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. బెల్లంలో ఐరన్, ఫోలిక్ ఆమ్లాలు అధిక మోతాదులో ఉన్నాయి. ఇవి ఎర్రరక్త కణాల సంఖ్య తగ్గిపోకుండా చేస్తాయా. దాంతో రక్తహీనత సమస్య వచ్చే ముప్పును నివారించవచ్చును. నిద్రలేమిని కూడా తొలగిస్తుంది.
 
కీళ్ల నొప్పులతో బాధపడేవారు బెల్లాన్ని పాలలో కలిపి తీసుకుంటే నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. అలానే ఎముకలు పటుత్వానికి ఎంతగానో దోహదపడుతాయి. వేడి నీళ్ళల్లో కొద్దిగా బెల్లం కలిపి తాగితే దగ్గు, జలుబు వంటి సమస్యలు దరిచేరవు. టీలో చక్కెరకు బదులుగా బెల్లం వేసుకుని తాగితే మంచిది. భోజనం చేసిన తర్వాత కొద్దిగా బెల్లం తింటే ఆహారం తొందరగా జీర్ణమవుతుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Musi: తెలంగాణలో భారీ వర్షాలు - మూసీ ప్రాజెక్టు తొమ్మిది గేట్లు ఎత్తేస్తే పరిస్థితి?

Lord Vitthal snake: పాము దర్శనంలో విట్టల్ దర్శనం.. వీడియో వైరల్

Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. ఉప్పొంగిన మూసీ నటి- నీట మునిగిన ప్రాంతాలు (video)

Drama and Lies: పాక్ ప్రధాని డ్రామాలొద్దు.. అద్దంలో చూసుకుంటే నిజ స్వరూపం తెలిసిపోద్ది.. భారత్ ఫైర్

Heavy rains: బంగాళాఖాతంలో తుఫాను- ఏపీలో భారీ వర్షాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mohan Babu: పారడైజ్ చిత్రంలో శికంజా మాలిక్ గా డైలాగ్ కింగ్ మోహన్ బాబు

యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ మేఘాలు చెప్పిన ప్రేమకథ ఓటీటీలో స్ట్రీమింగ్

NTR: దేవర 2 కోసం సిద్ధం అంటూ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ ప్రకటన

Chiru: బాలయ్య పై చిరంజీవి వెంటనే రియాక్ట్ కావడానికి కారణం పవన్ కళ్యాణ్ కారణమా..

Allu Arjun: సాయి అభ్యాంకర్.. బాల్టి కోసం రూ.2 కోట్లు అందుకున్నారా?

తర్వాతి కథనం
Show comments