Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజనాంతరం బెల్లం తింటే..?

Webdunia
మంగళవారం, 26 మార్చి 2019 (10:20 IST)
చాలామంది తరచు మధుమేహ వ్యాధితో బాధపడుతుంటారు. అలాంటప్పుడు చక్కరెతో తయారుచేసిన పదార్థాలు తినడం ఆరోగ్యానికి మంచిదికాదని నిపుణులు సూచిస్తున్నారు. కనుక.. చక్కెరకు బదులుగా బెల్లం తీసుకుంటే ఫలితం ఉంటుంది. బెల్లంలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీనిలో రసాయనాలు కూడా ఎక్కువే. అలానే మీరు ఎంపిక చేసే బెల్లం ముదురు రంగు ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే.. ఈ బెల్లంలోనే కల్తీ ఉండదు.
 
బెల్లం తీసుకోవడం వలన శరీరంలోని విషపదార్థాలన్ని బయటకు పోతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. దాంతోపాటు కాలేయాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. బెల్లంలో ఐరన్, ఫోలిక్ ఆమ్లాలు అధిక మోతాదులో ఉన్నాయి. ఇవి ఎర్రరక్త కణాల సంఖ్య తగ్గిపోకుండా చేస్తాయా. దాంతో రక్తహీనత సమస్య వచ్చే ముప్పును నివారించవచ్చును. నిద్రలేమిని కూడా తొలగిస్తుంది.
 
కీళ్ల నొప్పులతో బాధపడేవారు బెల్లాన్ని పాలలో కలిపి తీసుకుంటే నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. అలానే ఎముకలు పటుత్వానికి ఎంతగానో దోహదపడుతాయి. వేడి నీళ్ళల్లో కొద్దిగా బెల్లం కలిపి తాగితే దగ్గు, జలుబు వంటి సమస్యలు దరిచేరవు. టీలో చక్కెరకు బదులుగా బెల్లం వేసుకుని తాగితే మంచిది. భోజనం చేసిన తర్వాత కొద్దిగా బెల్లం తింటే ఆహారం తొందరగా జీర్ణమవుతుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

జనవరి నుంచి బైకులన్నింటికీ 'ఏబీఎస్' తప్పనిసరి : కేంద్రం నిర్ణయం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

తర్వాతి కథనం
Show comments