Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాల ఉత్పత్తులతో తయారుచేసే పదార్థాలు తీసుకుంటే..?

Webdunia
సోమవారం, 15 అక్టోబరు 2018 (17:25 IST)
శరీర బరువు పెరుగుతుందనే భయంతో కొందరైతే అన్నంలో నెయ్యి కలిపి తీసుకోవడానికి కూడా భయపడుతుంటారు. నెయ్యి తింటే బరువు పెరగడం అనేది అసాధ్యం. ఎందుకంటే నెయ్యి పాలతో తయారవుతుంది. కనుక బరువు పెరిగే అవకాశమే లేదు. పాల ఉత్పత్తుల్లో లభించే వెన్న, నెయ్యి, చీజ్, పెరుగు, మీగడ వంటి పదార్థాలు గుండె జబ్బులు రాకుండా కాపాడుతాయి.
 
పాల ఉత్పత్తిల్లోని కొవ్వులు శరీరానికి చాలా మేలు చేస్తాయి. పాలతో తయారుచేసిన పదార్థాలు తీసుకుంటే పక్షవాతం ముప్పు 42 శాతం తగ్గుతుందని పరిశోధనలో తేలింది. ఉత్పత్తుల్లో లభించే కొవ్వుల్లో వాపులను తగ్గించే లక్షణం ఉంది. ఇది అధిక రక్తపోటును నివారిస్తుందని చెప్తున్నారు. ఈ పదార్థులు తీసుకుంటే స్థూలకాయ వ్యాధి నుండి ఇతర వ్యాధుల వరన ఏర్పడే సమస్యలన్నీ తొలగిపోతాయి. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments