Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాల ఉత్పత్తులతో తయారుచేసే పదార్థాలు తీసుకుంటే..?

Webdunia
సోమవారం, 15 అక్టోబరు 2018 (17:25 IST)
శరీర బరువు పెరుగుతుందనే భయంతో కొందరైతే అన్నంలో నెయ్యి కలిపి తీసుకోవడానికి కూడా భయపడుతుంటారు. నెయ్యి తింటే బరువు పెరగడం అనేది అసాధ్యం. ఎందుకంటే నెయ్యి పాలతో తయారవుతుంది. కనుక బరువు పెరిగే అవకాశమే లేదు. పాల ఉత్పత్తుల్లో లభించే వెన్న, నెయ్యి, చీజ్, పెరుగు, మీగడ వంటి పదార్థాలు గుండె జబ్బులు రాకుండా కాపాడుతాయి.
 
పాల ఉత్పత్తిల్లోని కొవ్వులు శరీరానికి చాలా మేలు చేస్తాయి. పాలతో తయారుచేసిన పదార్థాలు తీసుకుంటే పక్షవాతం ముప్పు 42 శాతం తగ్గుతుందని పరిశోధనలో తేలింది. ఉత్పత్తుల్లో లభించే కొవ్వుల్లో వాపులను తగ్గించే లక్షణం ఉంది. ఇది అధిక రక్తపోటును నివారిస్తుందని చెప్తున్నారు. ఈ పదార్థులు తీసుకుంటే స్థూలకాయ వ్యాధి నుండి ఇతర వ్యాధుల వరన ఏర్పడే సమస్యలన్నీ తొలగిపోతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

తర్వాతి కథనం
Show comments