బాదం పాలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తాగవచ్చా?

Webdunia
గురువారం, 21 సెప్టెంబరు 2023 (22:21 IST)
బాదం పాలు. మధుమేహం ఉన్నవారికి బాదం, బాదం పాలు మంచి ఎంపికలు. బాదం గింజలు తింటుంటే రక్తంలో చక్కెర నియంత్రణ, మెరుగైన బరువు నిర్వహణ, మెరుగైన గుండె ఆరోగ్యంతో సహా అనేక ప్రయోజనాలను అందిస్తాయి. అవేమిటో తెలుసుకుందాము. బాదం పాలు రక్తంలో చక్కెరను పెంచవు కనుక మధుమేహం వున్నవారు తీసుకోవచ్చు.
 
బాదం పాలలో కొలెస్ట్రాల్ ఉండదు, కేలరీలు తక్కువగా ఉంటాయి. బాదం పాలతో కండరాలు బలోపేతం అవుతాయి. బాదం పాలు ఎముకలను బలోపేతం చేస్తాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని బాదం పాలు తగ్గిస్తాయి.
 
బాదం పాలలో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. బాదం మిల్క్‌లో సోడియం తక్కువగా వుంటుంది కనుక రక్తపోటును తగ్గిస్తుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ASI: డ్రైవర్‌కు కళ్లు కనిపించలేదా? నీళ్ల ట్యాంకర్ ఢీకొని ఏఎస్ఐ మృతి

భార్య, వదిన, కుమార్తెలను కత్తితో పొడిచి హత్య.. ఆపై ఉరేసుకున్న వ్యక్తి.. ఎందుకిలా?

Jogi Ramesh: కల్తీ మద్యం కేసు: మాజీ మంత్రి, వైకాపా నేత జోగి రమేష్ అరెస్ట్

Happy Bride: ఇష్టపడి పెళ్లి చేసుకుంటే అమ్మాయిలు ఇలానే వుంటారు.. (video)

పులి కూనలను కళ్లల్లో పెట్టి చూసుకుంటున్న సావిత్రమ్మ.. తల్లి ప్రేమంటే ఇదేనా? వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

తర్వాతి కథనం
Show comments