Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎసిడిటీ వుంటే ఈ 8 ఆహారాలను దూరం పెట్టాలి, ఏంటవి?

Webdunia
మంగళవారం, 13 జూన్ 2023 (15:14 IST)
యాసిడ్ రిఫ్లక్స్ (అసిడిటీ) లేకా కడుపులో మంట. ఈ సమస్యతో ఈరోజుల్లో చాలామంది ఇబ్బందిపడుతున్నారు. ఐతే సమస్యను అధిగమించేందుకు చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే చాలు. ముఖ్యంగా 8 ఆహార పదార్థాలను దూరంగా పెట్టేయాలి. అవేమిటో తెలుసుకుందాము. జంక్ ఫుడ్, స్పైసీ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ , కొవ్వు అధికంగా ఉండే ఆహారాన్ని తినవద్దు. నారింజ, నిమ్మ, ద్రాక్షపండు, అవకాడో, బెర్రీలు, పీచెస్, టమోటాలు వంటి సిట్రస్ పండ్లను తినవద్దు.
 
 
గోధుమలు, బ్రౌన్ రైస్, బ్రెడ్, పాస్తా తినవద్దు. ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం, బంగాళదుంపలు తినకూడదు. టమాటా చట్నీ, పచ్చిమిర్చి చట్నీ తినకూడదు. పనీర్, వెన్నలను దూరం పెట్టేయాలి. వేయించిన మాంసం తినకూడదు. పచ్చిమిర్చి, ఎండుమిర్చి తినకూడదు. ఎల్లప్పుడూ మీ వైద్యుని సలహా తీసుకోండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హిమాచల్ ప్రదేశ్ కులూలో ప్రకృతి బీభత్సం

నెల్లూరు జిల్లా జీవిత ఖైది రాసలీలలు, మహిళకు నూనె పూసి...

మరింతగా ముదరనున్న ఓట్ల చోరీ కేసు : సీఈసీపై విపక్షాల అభిశంసన!?

పాకిస్థాన్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు - 657 మంది మృతి (video)

భర్త మొబైల్ ఫోన్ ఇవ్వలేదని భార్య ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

మిడిల్ క్లాస్ కుర్రాడు అమర్ దీప్ చెబుతున్న సుమతీ శతకం

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

తర్వాతి కథనం
Show comments