Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

సిహెచ్
మంగళవారం, 21 మే 2024 (13:30 IST)
అనారోగ్యంగా వున్నప్పుడు వైద్యులు సూచించే ఆహారంలో ప్రధానమైనది పాలు-రొట్టె. ఈ రెండింటిని తినడం వల్ల రోగి త్వరగా కోలుకుంటాడు. వృద్ధులు ముఖ్యంగా రాత్రిపూట పాలు- బ్రెడ్ తినడానికి ఇష్టపడతారు. దీని అద్భుతమైన ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
పాలు, బ్రెడ్ తినడం వల్ల శరీరానికి కాల్షియం లభిస్తుంది.
పాలు, బ్రెడ్ కలిపి తింటుంటే ఐరన్, ప్రొటీన్లు లభిస్తాయి.
దీన్ని తీసుకోవడం వల్ల ఎముకలు బలపడతాయి.
రక్త హీనత సమస్యతో బాధపడేవారికి ఇవి మేలు చేస్తాయి.
రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతాయి
ఇది ప్రేగులకు మేలు చేయడంలో దోహదపడుతుంది.
మలబద్ధకం, ఎసిడిటీ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
శరీర బలహీనతను తొలగించడానికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నా భర్తకు అనుమానం వచ్చింది, ఇక మనం కలవద్దు అన్నందుకు వివాహితను హత్య చేసిన ప్రియుడు

Singapore: కేరళ తీరం అగ్నిప్రమాదంలో చిక్కిన సింగపూర్ కార్గోషిప్‌- 18మంది సేఫ్, నలుగురు గల్లంతు (ఫోటోలు)

మెదక్ జిల్లాలో బయటపడిన జైనమత శాసనం, అరుదైన శిల్పాలు

మేఘాలయ హనీమూన్ రాజా హత్య కేసు: షిల్లాంగ్ హనీమూన్ స్పాట్‌కి సోనమ్‌?!!

Heavy Rains: ఏపీలో జూన్ 11నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

తర్వాతి కథనం
Show comments