Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

సిహెచ్
మంగళవారం, 21 మే 2024 (13:30 IST)
అనారోగ్యంగా వున్నప్పుడు వైద్యులు సూచించే ఆహారంలో ప్రధానమైనది పాలు-రొట్టె. ఈ రెండింటిని తినడం వల్ల రోగి త్వరగా కోలుకుంటాడు. వృద్ధులు ముఖ్యంగా రాత్రిపూట పాలు- బ్రెడ్ తినడానికి ఇష్టపడతారు. దీని అద్భుతమైన ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
పాలు, బ్రెడ్ తినడం వల్ల శరీరానికి కాల్షియం లభిస్తుంది.
పాలు, బ్రెడ్ కలిపి తింటుంటే ఐరన్, ప్రొటీన్లు లభిస్తాయి.
దీన్ని తీసుకోవడం వల్ల ఎముకలు బలపడతాయి.
రక్త హీనత సమస్యతో బాధపడేవారికి ఇవి మేలు చేస్తాయి.
రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతాయి
ఇది ప్రేగులకు మేలు చేయడంలో దోహదపడుతుంది.
మలబద్ధకం, ఎసిడిటీ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
శరీర బలహీనతను తొలగించడానికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భర్తతో గొడవలు.. మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య.. పిల్లల్ని కూడా..?

అల్పపీడన ద్రోణి.. ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

రూ.18లక్షలు స్వాహా.. హైదరాబాద్‌లో టెక్కీని నిమిషాల్లో కాపాడారు..

ఇంట్లో దొంగలు పడ్డారు.. నగలు, నగదు గోవిందా.. ఫ్రిజ్‌లో పెట్టిన బిర్యానీ కూడా..?

మంగళగిరి ఎయిమ్స్‌లో నీటి కొరతా.. చంద్రబాబు ఇచ్చిన హామీ ఏంటి?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రౌతు కా రాజ్ వంటి క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ చిత్రాల‌ను ఎంజాయ్ చేస్తుంటా : న‌వాజుద్దీన్ సిద్ధిఖీ

పీరియాడిక్ యాక్షన్ తో దసరాకు సిద్దమైన హీరో సూర్య చిత్రం కంగువ

రాజకీయాలకు స్వస్తి, గుడ్ బై: నటుడు అలీ (video)

అభిమానితో కలిసి భోజనం చేసిన బాలయ్య.. వీడియో వైరల్ (Video)

'కల్కి 2898 AD'పై కేజీఎఫ్ స్టార్ యష్ ప్రశంసల జల్లు

తర్వాతి కథనం
Show comments