ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

సిహెచ్
సోమవారం, 21 ఏప్రియల్ 2025 (16:07 IST)
ఉదయాన్నే సరైన అల్పాహారం తీసుకోనట్లయితే శరీరానికి అవసరమైన పోషకాలు అందవు. ఫలితంగా పలు రుగ్మతలు పట్టుకుంటాయి. అందువల్ల ఆరోగ్యాన్నిచ్చే ఎంపికలను చేసుకుంటూ ఏది ఎలా తినాలో అదే తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అలాంటి ఎంపికలు ఏమిటో తెలుసుకుందాము.
 
ఉదయాన్నే పాలు తాగే అలవాటు కొందరికి వుంటుంది, ఇలా చేస్తే ప్రోటీన్లు తక్కువగానూ చక్కెర స్థాయిలు అధికంగా శరీరంలో చేరి చేటు చేస్తాయి.
ఉదయాన్నే కాఫీ లేదా టీతో కలిపి బిస్కెట్లు తినే అలవాటు ఆకలిని చంపేస్తుంది, దీనితో అల్పాహారం కొద్దిగానే తినగలుగుతారు.
కొందరికి శాండ్‌విచ్ తినే అలవాటు వుంటుంది. ఉదయాన్నే అవి తింటే ఒక్కసారిగా బ్లడ్ షుగర్ స్థాయిలు పెరిగిపోతాయి.
ఉప్మా, పోహాలు తినాలనుకునేవారు వాటిలో కాస్త కాయగూరలు లేదా గింజలను కలిపి ఉడికించి తింటుంటే మేలు కలుగుతుంది.
ఉదయాన్నే కొందరు ఓట్స్ తినేసి అల్పాహారం తీసుకోరు. అలా కాకుండా ఉడకబెట్టిన కోడిగుడ్డును తింటే శరీరానికి అవసరమైన శక్తి చేకూరుతుంది.
ఫైబర్ స్థాయిలు ఎక్కువగా వున్న పండ్లను తింటే మంచిది. కొందరు కేవలం పండ్ల రసాలను తాగేసి ఏమీ తినకుండా వుంటారు. ఇది మంచిది కాదు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తన కంటే 50 ఏళ్లు చిన్నదైన మహిళకు రూ. 1.60 కోట్లిచ్చి వివాహం చేసుకున్న 74 ఏళ్ల వృద్ధుడు

Baby Boy: మైసూరు రైల్వే స్టేషన్‌లో కిడ్నాప్ అయిన శిశువును 20 నిమిషాల్లోనే కాపాడారు.. ఎలా?

Hyderabad: ఆన్‌లైన్ బెట్టింగ్.. 18 ఏళ్ల డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య.. ఆర్థికంగా నష్టపోవడంతో?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు : బరిలో 58 మంది అభ్యర్థులు

ఆంధ్రప్రదేశ్-ఒడిశా సరిహద్దుల్లో ఏనుగుల కదలికలపై నిఘా పెంచాలి: పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

తర్వాతి కథనం
Show comments