మామిడి పండు తిన్న వెంటనే ఈ 5 పదార్థాలు తినకూడదు, ఎందుకు?

సిహెచ్
బుధవారం, 8 మే 2024 (21:32 IST)
మామిడి పండు సీజన్ వచ్చేసింది. తీయటి మామిడి పండు తిన్న తర్వాత కొన్ని పదార్థాలు తినకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము.
 
మామిడి పండు తిన్న వెంటనే మంచినీళ్లు తాగకూడదు, తాగితే కడుపు నొప్పి, ఎసిడిటీ వస్తుంది.
మామిడి పండు తిన్న అర్థగంట తర్వాత మంచి నీళ్లు తాగాలి.
మామిడి పండుతో కలిపి ఐస్ క్రీమ్ తినకూడదు, ఇది అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది.
మామిడి పండు తిన్న తర్వాత స్పైసీ ఫుడ్ తింటే జీర్ణ సమస్యలు వస్తాయి.
శీతల పానీయాలను తాగిన వెంటనే మామిడిని తినడం కూడా హానికరం.
ఇది డయాబెటిక్ రోగులకు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది.
మామిడి పండు తిన్న వెంటనే కాకరకాయ కూర తినరాదు.
ఇది వికారం, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగించవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండింటితో యుద్ధానికి సిద్ధం: పాక్ మంత్రి చెవాకులు

ఆర్టీసీ బస్సులో కనిపించిన రూ. 50 లక్షల విలువ చేసే బంగారం మూట, దాన్ని తీసుకుని...

మంత్రి కొండా సురేఖపై సీఎం రేవంత్ గుర్రు : మంత్రివర్గం నుంచి ఔట్?

విశాఖలో Google AI, 200 ఉద్యోగాలకు ఏడాదికి రూ.22,000 కోట్లా?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న

లైట్స్, కెమెరా, అబుధాబి: రణ్‌వీర్ సింగ్‌తో ఎక్స్‌పీరియన్స్ అబుధాబి కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా దీపికా పదుకొణె

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

తర్వాతి కథనం
Show comments