Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామిడి పండు తిన్న వెంటనే ఈ 5 పదార్థాలు తినకూడదు, ఎందుకు?

సిహెచ్
బుధవారం, 8 మే 2024 (21:32 IST)
మామిడి పండు సీజన్ వచ్చేసింది. తీయటి మామిడి పండు తిన్న తర్వాత కొన్ని పదార్థాలు తినకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవేమిటో తెలుసుకుందాము.
 
మామిడి పండు తిన్న వెంటనే మంచినీళ్లు తాగకూడదు, తాగితే కడుపు నొప్పి, ఎసిడిటీ వస్తుంది.
మామిడి పండు తిన్న అర్థగంట తర్వాత మంచి నీళ్లు తాగాలి.
మామిడి పండుతో కలిపి ఐస్ క్రీమ్ తినకూడదు, ఇది అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది.
మామిడి పండు తిన్న తర్వాత స్పైసీ ఫుడ్ తింటే జీర్ణ సమస్యలు వస్తాయి.
శీతల పానీయాలను తాగిన వెంటనే మామిడిని తినడం కూడా హానికరం.
ఇది డయాబెటిక్ రోగులకు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది.
మామిడి పండు తిన్న వెంటనే కాకరకాయ కూర తినరాదు.
ఇది వికారం, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగించవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బాల్య వివాహాలను ఆపండి.. 18ఏళ్లు నిండిన తర్వాత మహిళలకు వివాహం చేయండి

సీఎం సహాయ నిధికి చిరంజీవి రూ.కోటి విరాళం

ఆర్థిక ఇబ్బందులు, అంధత్వం.. ఆత్మహత్యాయత్నం జంట మృతి.. ఆస్పత్రిలో కుమార్తె

ఎయిర్‌లైన్స్ ప్రతినిధుల నిర్లక్ష్యం : ప్రయాణికులను వదిలివెళ్లిన ఇండిగో విమానం

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గర్ల్ ఫ్రెండ్ లో ఏం జరుగుతోంది.. అంటూ చెబుతున్న రశ్మిక మందన్న

GAMA: గామా అవార్డ్స్ లో స్పెషల్ పెర్ఫామర్ గా ఫరియా అబ్దుల్లా

Vishal: సముద్రం మాఫియా కథ తో విశాల్ 35వ చిత్రం మకుటం

balakrishna: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ హీరో నందమూరి బాలకృష్ణకు పవన్ కళ్యాణ్ అభినందలు

తెలుగు చిత్రపరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే ధ్యేయం : సీఎం రేవంత్ రెడ్డి

తర్వాతి కథనం
Show comments