Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేలపై పడుకోవడం వల్ల నష్టాలు, ఏంటవి?

Webdunia
శుక్రవారం, 14 జులై 2023 (18:07 IST)
చాలా మంది నేలపై పడుకోవడానికే ఇష్టపడతారు. అయితే నేలపై కొన్ని ఆరోగ్య సమస్యలు వున్నవారు పడుకోవడం వల్ల కొన్ని నష్టాలు వున్నాయంటున్నారు. అవేమిటో తెలుసుకుందాము. తీవ్రమైన అనారోగ్యం ఉన్నవారు నేలపై పడుకోకూడదు. ఎముకలకు గాయం అయిన వ్యక్తి నేలపై పడుకోకూడదు.
 
వర్షాకాలంలో, చలికాలంలో నేలపై పడుకోకూడదు. మురికి నేలపై పడుకోవడం వల్ల చర్మానికి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. భూమిలో తేమ ఉంటే, నేల మీద పడుకున్నవారికి వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఎక్కువ సేపు నేలపై పడుకోవడం వల్ల వెన్నునొప్పి వంటి సమస్యలు వస్తాయి. నేలపై నిద్రించడానికి సరైన ఉపరితలాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

టర్కీకి షాకిచ్చిన జేఎన్‌యూ ... కీలక ఒప్పందం రద్దు

భూమిపై ఆక్సిజన్ తగ్గిపోతుంది.. మానవుల మనుగడ సాధ్యం కాదు.. జపాన్ పరిశోధకులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments