Webdunia - Bharat's app for daily news and videos

Install App

రొమ్ము క్యాన్సర్ తర్వాత ఊపరితిత్తుల క్యాన్సర్... ట్రాఫిక్ కాలుష్యం వెరీ డేంజర్...

Webdunia
సోమవారం, 6 జూన్ 2022 (21:26 IST)
ప్రపంచవ్యాప్తంగా 2020లో ఊపిరితిత్తుల క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ తర్వాత రెండవ అత్యంత సాధారణ క్యాన్సరుగా ఊపిరితిత్తుల క్యాన్సర్ నమోదైంది. సుమారు 2.21 మిలియన్ల మంది ఈ మహమ్మారి వ్యాధి బారిన పడగా అందులో 1.8 మిలియన్ల మంది ప్రాణాలను తీసింది.

 
ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదానికి ధూమపానం కంటే కాలుష్య నగరంలో నివసిస్తున్నవారికి అధిక ప్రమాదమా అనే దానిపై పలు రకాలు వాదనలున్నాయి. ట్రాఫిక్ వల్ల ఉత్పన్నమయ్యే కాలుష్యం ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందనడానికి మంచి ఆధారాలు ఉన్నాయి.

 
ట్రాఫిక్ వాహనాలు రద్దీగా వున్నప్పుడు నత్రజని డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, సూక్ష్మ రేణువులకు ఊపిరితిత్తులు గురు కావడం వల్ల లంగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. వృత్తిపరమైన డ్రైవర్లలో వాయు కాలుష్యానికి వృత్తిపరమైన బహిర్గతం ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుందనీ, అది మరణాలను గణనీయంగా పెంచిందని చెపుతున్నారు.

 
అయితే కాలుష్యం- ధూమపానం మధ్య పోలికలు చేయడం కష్టం. కలుషితమైన నగరాల్లో నివశించడం ఒక ప్రమాద కారకం, కానీ పొగాకు ఉత్పత్తుల వినియోగం కంటే ఇది అధ్వాన్నంగా ఉంటుందో లేదో ఎవరికీ ఖచ్చితంగా తెలియదని నిపుణులు చెపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అడ్వాన్స్ బుకింగ్ సమయాన్ని ఎందుకు తగ్గించామంటే.. రైల్వే బోర్డు వివరణ

సాయుధ దళాల్లో పని చేసే జంట వేర్వేరు ప్రాంతాల్లో ఆత్మహత్య

ఐవీఎఫ్‌కి తండ్రి.. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన కమలా హారిస్

అస్సాంలో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్

చట్టం ఇకపై గుడ్డిది కాదు : న్యాయ దేవతకు కొత్త రూపు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

కాగింతపై రాసిచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

తర్వాతి కథనం
Show comments