Webdunia - Bharat's app for daily news and videos

Install App

రొమ్ము క్యాన్సర్ తర్వాత ఊపరితిత్తుల క్యాన్సర్... ట్రాఫిక్ కాలుష్యం వెరీ డేంజర్...

Webdunia
సోమవారం, 6 జూన్ 2022 (21:26 IST)
ప్రపంచవ్యాప్తంగా 2020లో ఊపిరితిత్తుల క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ తర్వాత రెండవ అత్యంత సాధారణ క్యాన్సరుగా ఊపిరితిత్తుల క్యాన్సర్ నమోదైంది. సుమారు 2.21 మిలియన్ల మంది ఈ మహమ్మారి వ్యాధి బారిన పడగా అందులో 1.8 మిలియన్ల మంది ప్రాణాలను తీసింది.

 
ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదానికి ధూమపానం కంటే కాలుష్య నగరంలో నివసిస్తున్నవారికి అధిక ప్రమాదమా అనే దానిపై పలు రకాలు వాదనలున్నాయి. ట్రాఫిక్ వల్ల ఉత్పన్నమయ్యే కాలుష్యం ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందనడానికి మంచి ఆధారాలు ఉన్నాయి.

 
ట్రాఫిక్ వాహనాలు రద్దీగా వున్నప్పుడు నత్రజని డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, సూక్ష్మ రేణువులకు ఊపిరితిత్తులు గురు కావడం వల్ల లంగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. వృత్తిపరమైన డ్రైవర్లలో వాయు కాలుష్యానికి వృత్తిపరమైన బహిర్గతం ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుందనీ, అది మరణాలను గణనీయంగా పెంచిందని చెపుతున్నారు.

 
అయితే కాలుష్యం- ధూమపానం మధ్య పోలికలు చేయడం కష్టం. కలుషితమైన నగరాల్లో నివశించడం ఒక ప్రమాద కారకం, కానీ పొగాకు ఉత్పత్తుల వినియోగం కంటే ఇది అధ్వాన్నంగా ఉంటుందో లేదో ఎవరికీ ఖచ్చితంగా తెలియదని నిపుణులు చెపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

తర్వాతి కథనం
Show comments