Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజనానికి ముందు నీళ్ళు ఎక్కువగా తాగితే?

Webdunia
శుక్రవారం, 17 ఏప్రియల్ 2015 (17:06 IST)
భోజనానికి ముందు రెండు కప్పుల నీరు తాగడం వల్ల భోజనం సమయంలో తక్కువగా తినడానికి సహాయపడుతుందని.. తద్వారా బరువు తగ్గించుకోవడానికి కూడా తోడ్పడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వాటర్‌తో బరువు తగ్గించుకోవాలని కోరుకొనే వారు, పొట్ట నిండా వాటర్‌తో నింపేయండి. ఒక రోజుకు కనీసం 4లీటర్ల కంటే ఎక్కువగా నీరు త్రాగాలి. ఇలా త్రాగడం వల్ల శరీరంలో టాక్సిన్స్ బయటకు నెట్టివేయబడుతాయి.
 
ఆకలిగా ఉన్నప్పుడు? హై క్యాలరీ ఫుడ్ తీసుకోవడం కంటే, నీరు త్రాగడం వల్ల క్యాలరీలు కరిగించుకోవడానికి సహాయపడుతుంది. ఆకలిని తగ్గిస్తుంది. త్వరగా బరువు తగ్గించుకోవాలంటే వాటర్ డిటాక్స్ చాలా అవసరం. బరువు తగ్గించుకోవడంతో పాటు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటే వాటర్‌ను ఎక్కువగా తీసుకోవాల్సిందేనని న్యూట్రీషన్లు అంటున్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments