Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజుకు ఒకటి కాదు.. రెండే రెండు యాపిల్ ముక్కలు తింటే?

Webdunia
శుక్రవారం, 19 డిశెంబరు 2014 (14:23 IST)
రోజుకు ఒక యాపిల్ కాదండీ.. రెండే రెండు యాపిల్ ముక్కలు తీసుకుంటే ఒత్తిడిని దూరం చేసుకోవచ్చునని తాజా అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా మధ్య వయస్సులో ఉన్న మహిళలు ఒత్తిడికి చెక్ పెట్టాలంటే తప్పనిసరిగా రోజుకు రెండే రెండు యాపిల్ ముక్కలు తినాల్సిందే అంటున్నారు పరిశోధకులు. 
 
6వేల మంది ప్రజలు పాల్గొన్న ఈ పరిశోధనలో కెమికల్స్ కలిగిన పదార్థాల కంటే.. రోజుకు రెండు ముక్కలు లేదా ఒక ఆపిల్ తీసుకునే వారిలో ఒత్తిడి లేనట్లు తేలింది. ఆపిల్ తీసుకునే వారిలో ఒత్తిడి లక్షణాలు చాలా తక్కువగా నమోదైనట్లు యూనివర్శిటీ ఆఫ్ క్వీన్స్‌లాండ్ ప్రొఫెసర్ గీతా మిశ్రా ఓ టీవీ ఛానల్‌తో అన్నారు. 
 
ఇంకా తాజా పండ్లు కూరగాయలు తీసుకునే వారిలో శరీరానికి కావలసిన యాంటీ-ఇన్ఫ్లామేటరీ కాంపౌండ్స్, యాంటీయాక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయని మిశ్రా చెప్పారు. ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలు ఆస్ట్రేలియన్ సైంటిస్ట్స్‌లో ప్రచురితమైంది. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments