Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెదడు చురుగ్గా పనిచేయాలంటే.. ఆమ్లెట్ తినండి!

Webdunia
బుధవారం, 23 జులై 2014 (18:10 IST)
మెదడు చురుగ్గా పనిచేయాలంటే ముందు కొబ్బరి బోండాం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులోని పకృతి సిద్ధమైన పదార్థాలు చాలా వరకు మెదడుకు మేలు చేస్తాయి. రక్త ప్రసారాన్ని పెంచుతాయి. ఫలితంగా మెదడు చురుకుగా పని చేస్తుంది. అలాగే మెదడుకు చేప కూడా చాలా మంచిది. ఇది జ్ఞాపక శక్తిని పెంచుతుంది. ఇందులోని సారిడైన్, టూనాలు చాలా మెదడులోని సెల్స్‌ను చురుకుగా ఉండేలా చూస్తాయి. 
 
ఇకపోతే.. ఆమ్లెట్‌ కూడా చాలా మేలు చేస్తుంది. ఇందిలో యసిటైల్ కొలైన్ ఉంటుంది. సాధారణంగా ఇది తక్కువైతే జ్ఞాపకశక్తి కలిగి ఉండే కణాలలో చాలా సమస్యలు ఎదురవుతాయి. అందుకే ఆమ్లెట్ తినడం వలన యసిటైల్ కొలైన్ పెరిగి జ్ఞాపకశక్తి సమస్యలు తలెత్తవు. బీ-12 విటమిన్లు తగ్గడం వలన కూడా చాలా జ్ఞాపక శక్తి సెల్స్ నశిస్తాయి. కాబట్టి బీ-12ను ఆహార రూపంలో తీసుకోవాలి. అది సాధారణంగా మాంసం, కోడి, చేప, పాల ఉత్పత్తుల్లో ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments