Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంటకోసారైనా సీట్లో నుంచి లేవండి.. లేకుంటే?

Webdunia
బుధవారం, 18 ఫిబ్రవరి 2015 (18:30 IST)
గంటకోసారైనా సీట్లో నుంచి లేవండి.. లేకుంటే అకాల మరణం తప్పదంటున్నారు వైద్యులు. ఎక్కువ గంటలు కదలకుండా కూర్చోవడం ద్వారా 52 శాతం మంది అకాల మరణం పాలవుతున్నారని అధ్యయనాల్లో వెల్లడైంది.

ఇందులో 8 శాతం మంచి పెద్ద పేగు కేన్సర్, 10 శాతం మంది గర్భాశయ కేన్సర్, 6 శాతం మంది శ్వాసకోశ కేన్సర్‌కు గురయ్యే అవకాశం ఉంది. 
 
రోజూ 14 నుంచి 18 గంటల పాటు కూర్చునే ఉండేవారు నిత్యం అరగంట పాటు బ్రిస్క్ వాకింగ్ లాంటి సాధారణ వ్యాయామాలు చేసినా ఫలితమేమీ ఉండదు. రోజకు ఏడు గంటలకు పైగా టీవీ ముందు కూర్చునే వారిలో దాదాపు 61 శాతం మంది తీవ్రమైన వ్యాధుల పాలవుతున్నట్లు అధ్యయనంలో తేలింది. 
 
అందుకే రోజుకు గంట పాటు బాగా శ్రమ కలిగే వ్యాయామాలు చేయడంతో పాటు ఎక్కువ గంటలు కూర్చుని పనిచేసేవారు గంటకు ఒకసారి కొంత దూరం నడవడం గానీ లేదా కనీసం లేచి నిలబడటం గానీ చేయాలి. ఇలా చేయడం వల్ల ఎక్కువ గంటలు కూర్చోవటం వల్ల కలిగే దుష్ప్రభావాలు తొలగిపోతాయి. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments