Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొప్పాయి భోజనానికి ముందు తింటే ఏమవుతుంది...?

Webdunia
బుధవారం, 27 ఆగస్టు 2014 (15:12 IST)
పండ్లను తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఐతే కొన్ని రకాల పండ్లను భోజనానికి ముందు తినాలంటారు. బొప్పాయి పండుకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుందా...? బొప్పాయి పండును భోజానికి ముందు తినాలా.. లేదంటే తర్వాత తినాలా అనే అనుమానం చాలామందిలో ఉంది. 
 
ఐతే ఏ పండునైనా భోజనం తర్వాత తిన్నట్లయితే అందులో ఉన్న చక్కెర నిల్వలు శరీరంలో అలాగే నిల్వ చేయబడతాయి. అందువల్ల బొప్పాయి పండును కూడా భోజనానికి ముందే తినాలి. భోజనం చేసే ముందు... కనీసం 3 గంటలకు ముందు బొప్పాయి పండును తీసుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఇలా భోజనానికి ముందు తినడం వల్ల పండ్లు శరీరానికి ఉపయోగపడుతాయి.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments