Webdunia - Bharat's app for daily news and videos

Install App

రక్తహీనతకు చెక్ పెట్టే.. ఈ 3 ఫుడ్స్ తీసుకోండి!

Webdunia
మంగళవారం, 4 నవంబరు 2014 (19:31 IST)
రక్తహీనతకు చెక్ పెట్టాలంటే.. బొప్పాయి, దానిమ్మ, బీట్ రూట్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. బ్లడ్ లెవల్ తక్కువగా ఉన్నప్పుడు వెంటనే బొప్పాయి తీసుకోవడం మంచిది. బొప్పాయి జ్యూస్‌ను తీసుకోవడం ద్వారా రక్తహీనతను దూరం చేసుకోవచ్చు. అయితే బొప్పాయిని వారానికి రెండు లేదా మూడు సార్లు తీసుకోవడం మంచిది. 
 
అలాగే శరీరంలో ప్లేట్ లెట్ కౌంట్‌ను పెంచాలంటే.. దానిమ్మ పండును తీసుకోండి. దానిమ్మలో విటమిన్స్ కూడా అధికంగా ఉన్నాయి. ఈ విటమిన్స్ డేంగ్యూ ఫీవర్‌తో పోరాడే లక్షణాలను ఫుష్కలంగా కలిగివుంటుంది.
 
ఇక మూడోది.. బీట్ రూట్ ప్లేట్ లెట్స్‌ను పెంచడంలో గ్రేట్‌గా సహాయపడుతుంది. అనీమియాతో బాధపడే వారు తప్పకుండా బీట్ రూట్, క్యారెట్‌ను వారానికి కనీసం రెండుసార్లైనా తినడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments