Webdunia - Bharat's app for daily news and videos

Install App

విటమిన్‌ ''డి'' లోపం వలన క్యాన్సర్‌.. అధ్యాయనంలో వెల్లడి..!

Webdunia
శుక్రవారం, 17 ఏప్రియల్ 2015 (14:42 IST)
మానవ జీవనశైలిలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. ఆధునిక యూగంలో కేవలం కట్టు బొట్టు వ్యవహారాల్లో మాత్రమే కాకుండా ఆహారపు అలవాట్లు, జీవిత విధానాల్లోను అనేక విధాలుగా మార్పు వచ్చాయి. ముఖ్యంగా పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరూ కంప్యూటర్లకు అతుక్కుపోతున్నారు. దీంతో శరీరానికి విటమిన్ ''డి'' అందడం లేదు. ఈ కారణంగా అనేక విధాలైన అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. 
 
ముఖ్యంగా విటమిన్‌ ''డి'' లోపంతో క్యాన్సర్‌, గుండె జబ్బులు, షుగర్‌, మానసిక జబ్బులు, కీళ్లనొప్పులు వస్తాయని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. విటమిన్‌ ''డి''ని మందుల రూపంలో తీసుకునే దానిన్నా  సహజసిద్ధంగానే ఎండ ద్వారానే సమకూర్చుకోవడం మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు. కనుక ప్రతి రోజూకు కనీస ఇరవై నిమిషాల పాటు అయినా సూర్య రశ్మి తగిలే విధంగా ఉండడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments