Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరోగ్యంతో పాటు సన్నబడాలంటే ఏం తీసుకోవాలి?

Webdunia
సోమవారం, 5 జనవరి 2015 (14:39 IST)
ఇంట్లోనే సహజంగా శరీరానికి హాని కలిగించే వాటిని తొలగించే విధానాలలో పండ్లను ఆహారంగా తీసుకోవాలి. పండ్లను అధికంగా తీసుకోవడం ద్వారా సన్నబడతారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
 
టీ, పండ్ల రసం, నీరు లేదా షేక్స్ వంటి ద్రవపదార్థాలు తీసుకోవాలి. దీంతో డెటాక్సిఫై నుంచి తప్పించుకోవడంతో పాటు ఒబిసిటీని దూరం చేసుకోవచ్చునని న్యూట్రీషన్లు సలహా ఇస్తున్నారు. 
 
రోజుకి కనీసం ఎనిమిది గ్లాసుల నీరు త్రాగేలా చూసుకోవాలి. ఈ విధంగా త్రాగటం వలన శరీరం నుండి అన్ని మలినాలు బయటకు నెట్టివేయటానికి సహాయపడుతుంది. ఎక్కువ మోతాదులో చక్కెర కానీ, ఉప్పు కానీ వాడకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments