Webdunia - Bharat's app for daily news and videos

Install App

మునగాకు రసాన్ని ప్రతినిత్యం సేవిస్తే..?

Webdunia
బుధవారం, 18 మార్చి 2015 (16:07 IST)
పచ్చని ఆకుకూరల్లో ఎన్నో పోషకాలున్నాయి. ఆకుకూరల్లో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిలో మునగాకుదే అగ్రస్థానం. మునగలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. మునగాకును ఉడికించి ఆ నీటిని సేవించడం ద్వారా శరీర ఉష్ణోగ్రత క్రమంగా ఉంటుంది. కంటి వ్యాధులను సైతం ఈ జ్యూస్ నయం చేస్తుంది. మునగాకు వాతము, కఫమును హరిస్తాయి. దృష్టి మాంద్యమును, రేచీకటిని పోగొడతాయి.
 
ములగ ఆకులలో అమినో ఆమ్లములు పుష్కలంగా ఉంటాయి. అందువలన మాంసకృత్తుల లోపము వలన వచ్చు రోగములను నిరోధించుకోవచ్చు. గర్భిణులకు పాలిచ్చే తల్లులకు ములగ ఆకు రసం ఎంతో మేలు చేస్తుంది. దోసకాయరసంతో కొంచెం ములగ ఆకు రసాన్ని కలిపి ప్రతినిత్యం సేవిస్తే గుండె, కాలేయం, మూత్రపిండాల అపసవ్యత వలన శరీరానికి నీరు పట్టకుండా నిరోధిస్తుంది. 
 
ములగ ఆకు కీళ్ల అరుగుదల, కాలేయం పెద్దవి కావటం, తదితర వ్యాధులను దూరం చేస్తుంది. ములగపూల రసం స్త్రీలో వద్ధాప్య ఛాయలను పోగొడుతుంది. కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments