Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిరోజూ ఒక కప్పు గ్రేప్స్ తీసుకుంటే నడుం నొప్పి..?

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2015 (16:05 IST)
ప్రతిరోజూ ఒక కప్పు గ్రేప్స్ తీసుకుంటే నడుం నొప్పి దరిచేరకుండా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నడుం కింది భాగంలో రక్తప్రసరణను పెంచే గుణాలు గ్రేప్స్‌లో పుష్కలంగా  ఉన్నాయి. కాబట్టి రోజూ కొన్ని గ్రేప్స్ తినేలా ప్లాన్ చేసుకోవాలి. అలాగే పైనాపిల్‌లో బ్రొమెలెన్ ఉంటుంది. ఇది రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. ఆర్థరైటిస్‌ను తగ్గిస్తుంది. అలాగే  వెల్లుల్లి, లవంగాలు, పసుపును ఆహారంలో చేర్చుకోవాలి. 
 
వెల్లుల్లి కీళ్లనొప్పులను తగ్గిస్తుంది. కొద్దిగా నూనె వేసి వెల్లుల్లి పాయలను వేడి చేసి నొప్పి ఉన్న చోట పెడితే ఇట్టే తగ్గిపోతుంది. పంటి నొప్పి నుంచి ఉపశమనం లభించాలంటే లవంగాలను తీసుకోవాలి. ఇక పసుపులో క్యురుక్యుమిన్ అనే కెమికల్ ఉంటుంది. ఇది యాంటీ ఇఫ్‌ఫ్లమేటరీ గుణాలు కలిగి వుంటుంది.  ఇది ఛాతిలో మంటను తగ్గిస్తుంది. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments