Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లం పొడి, తేనె మిక్స్ చేసి తీసుకుంటే!

Webdunia
బుధవారం, 25 ఫిబ్రవరి 2015 (17:12 IST)
జింజర్ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. యాంటీ-ఇంఫ్లమేటరీ, యాంటీ-మిక్రోబియల్ లక్షణాలను కలిగి ఉండి, ఈ పదార్ధం మూత్రపిండా ఇన్ఫెక్షన్ల ఉపసమనానికి మంచి ఫలితాన్ని ఇస్తుంది.

ప్రతిరోజూ ఉదయం సాయంత్రం జింజర్ టీ తాగడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. జింజర్‌లో యాంటీ ఆక్సిడెంట్ ఉన్నాయి. తద్వారా శోషణ, ఆహార పోషకాల సమీకరణంలో కీలక పాత్రను పోషించి తద్వారా జీర్ణక్రియకు సహాయపడతాయి. 
 
ఇది ఆహారంలో ఉండే ప్రోటీన్లను కూడా తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. జింజర్ కణాల మరణాన్ని ప్రేరేపించే సామర్ధ్యాన్ని (అపోప్తోసిస్), కాన్సర్‌కు కారణమైన ప్రోటీన్ మాలిక్యూల్ చర్యలను కూడా నిరోధించే సామర్థ్యం కలిగి ఉందని తాజా అధ్యయనంలో తేలింది. 
 
అయినప్పటికీ జింజర్ వివిధ రకాల కేన్సర్లను అరికడుతుంది, ఇది ఓవరియన్ కాన్సర్‌ను అద్భుతంగా నివారిస్తుంది. ఆకలిగా అనిపించకపోతే, భోజనానికి ముందు కొద్దిగా అల్లం పొడికి, తేనెమిక్స్ చేసి తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణలో కొత్త రేషన్ కార్డు దరఖాస్తు ప్రక్రియకు బ్రేక్.. ఎందుకంటే?

Delhi Elections: పన్ను మినహాయింపే కలిసొచ్చిందా..? బీజేపీపై విజయంపై పవన్ ప్రశంసలు

కిరణ్ రాయల్ చేసిన మోసంతో చనిపోతున్నా: సెల్ఫీ వీడియోలో మహిళ సంచలన ఆరోపణ

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు.. ప్రధాన మంత్రి, అరవింద్ కేజ్రీవాల్ ఏమన్నారు? హస్తినను హస్తం?

Tenecteplase injection Free: పేదలకు భరోసా.. గుండెపోటు ఇంజెక్షన్ ఫ్రీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Viral Girl: మోనాలిసా భోస్లే తొలి సినిమా పారితోషికం ఎంతో తెలుసా?

కెమెరా టెక్నీషియన్ అసోసియేషన్స్ లో గొడవలు వైస్ ప్రెసిడెంట్ పై దాడి

అఖండ 2: తాండవం లో ఆది పినిశెట్టి- అన్నపూర్ణ 7 ఎకర్స్ లో ఫైట్ షూటింగ్

హీరోగా వెన్నెల కిషోర్ పేరుని బ్రహ్మానందం చెప్పినా రాజా గౌతమ్‌ను వరించింది

ఈ పనికిమాలిన వార్త ఎందుకురా?: అనుష్క శెట్టి పెళ్లివార్తపై ఓ నెటిజన్

Show comments