Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లం పొడి, తేనె మిక్స్ చేసి తీసుకుంటే!

Webdunia
బుధవారం, 25 ఫిబ్రవరి 2015 (17:12 IST)
జింజర్ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. యాంటీ-ఇంఫ్లమేటరీ, యాంటీ-మిక్రోబియల్ లక్షణాలను కలిగి ఉండి, ఈ పదార్ధం మూత్రపిండా ఇన్ఫెక్షన్ల ఉపసమనానికి మంచి ఫలితాన్ని ఇస్తుంది.

ప్రతిరోజూ ఉదయం సాయంత్రం జింజర్ టీ తాగడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. జింజర్‌లో యాంటీ ఆక్సిడెంట్ ఉన్నాయి. తద్వారా శోషణ, ఆహార పోషకాల సమీకరణంలో కీలక పాత్రను పోషించి తద్వారా జీర్ణక్రియకు సహాయపడతాయి. 
 
ఇది ఆహారంలో ఉండే ప్రోటీన్లను కూడా తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. జింజర్ కణాల మరణాన్ని ప్రేరేపించే సామర్ధ్యాన్ని (అపోప్తోసిస్), కాన్సర్‌కు కారణమైన ప్రోటీన్ మాలిక్యూల్ చర్యలను కూడా నిరోధించే సామర్థ్యం కలిగి ఉందని తాజా అధ్యయనంలో తేలింది. 
 
అయినప్పటికీ జింజర్ వివిధ రకాల కేన్సర్లను అరికడుతుంది, ఇది ఓవరియన్ కాన్సర్‌ను అద్భుతంగా నివారిస్తుంది. ఆకలిగా అనిపించకపోతే, భోజనానికి ముందు కొద్దిగా అల్లం పొడికి, తేనెమిక్స్ చేసి తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments