Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మిస్డ్ కాల్' వచ్చిందా... టీనేజ్ అమ్మాయిలూ.. జాగ్రత్త...!

Webdunia
మంగళవారం, 27 జనవరి 2015 (15:20 IST)
నేటి ఆధునిక యుగంలో మొబైల్ ఫోన్ అత్యవసరంగా మారింది. అయితే ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న అనేక సమస్యలను తీసుకువస్తుంది. కొన్ని సార్లు జీవితాన్నే సర్వనాశనం చేస్తుంది. ముఖ్యంగా చదువుకునే విద్యార్థులు, అమ్మాయిలు మొబైల్ ఫోన్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. సెల్ ఫోన్‌లు మనిషి మెదడుపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. 
 
ముఖ్యంగా మొబైల్ ఫోన్‌కు మిస్డ్ కాల్‍ వస్తే తేలిగ్గా తీసుకోవాడనికి లేదు. అమ్మాయిల కిడ్నాప్‌లూ, వారిపై అత్యాచారాలు జరగడానికి ఈ మిస్డ్ కాల్సే కారణం అని పలు అధ్యనాల్లో తేలింది. యుక్తవయస్సులో ఉన్న అమ్మాయిల్లో చాలా మంది తమకు వచ్చిన ఇలాంటి మిస్డ్‌కాల్స్‌కి తిరిగి ఫోన్ చేయడం, పరిచయాలు పెంచుకోవడం, చివరకు మృగాళ్ల వలలో చిక్కుకుని మోసపోవడం ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. 
 
కర్ణాటక ప్రభుత్వం ఇందుకోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తోందట. ఇందుకోసం ఒక ప్రకటనను కూడా వెల్లడించింది. అందులో.. స్కూళ్లు, కాలేజీల్లో సెల్ఫోన్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపింది. 18 ఏళ్లు దాటినవాళ్లే సెల్‌ ఫోన్లను వాడుకోవచ్చని చెబుతోంది. అంతేకాదు పోలీసుల పనితీరులో పారదర్శకత ఉండేట్లు వాటిల్లో సీసీటీవీల ఏర్పాటు జరుగుతోంది. ఎన్ని జాగ్రత్తలు వహించినప్పటికీ అమ్మాయిలు అనుకుంటేనే సెల్‌ఫోన్ల ద్వారా ఏర్పడే అనర్థాలను రూపుమాపగలమని అధ్యయనకారులు వెల్లడిస్తున్నారు. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments