Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరోగ్యంగా ఉండాలంటే పీచు సమతులంగా తీసుకోండి!

Webdunia
బుధవారం, 26 నవంబరు 2014 (16:53 IST)
పీచు ఆరోగ్యానికి చాలా అవసరం. పీచు శాకాహారంలోనే ఉంటుంది. పీచుపదార్థాలు తీసుకున్న ప్రతీసారీ తగినంత నీరు కూడా సేవించాలి. పిల్లలకు కూడా పీచు అవసరమేగానీ మరీ పీచుపదార్ధాలే ఎక్కువగా పెడితే.. త్వరగా కడుపునిండినట్త్లె ఎక్కువ ఆహారం తీసుకోలేరు. దాంతోశక్తి చాలక ఎదుగుదల ప్రభావితం కావచ్చు. కాబట్టి పిల్లలకు పీచు పదార్ధాలు మరీ ఎక్కువ కాకుండా సమతులంగా ఉండేలా చూడాలి. 
 
వీరికి పండ్లు, కూరగాయలు విరివిగా పెడితే ఆ పీచు సరిపోతుంది. పప్పులతో పోలిస్తే కూరగాయల్లో పీచు కొంత తక్కువ ఉంటుందిగానీ. కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. శరీరానికి సమతులంగా పీచు అందాలంటే కార్న్, వైట్ బీన్స్, ఓట్స్, బ్లాక్ బీన్స్, శనగలు, అవెకాడో పండు, వీట్ బ్రెడ్ తీసుకోవాలి. వీటితో పాటు బ్రొకోలీ, బ్రౌన్ రైస్, బార్లీ, బాదం, ఆపిల్ పండ్లలో పీచు అధికంగా ఉంటుందని న్యూట్రీషన్లు అంటున్నారు. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments