Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండ్లతో పొంచివున్న దంత సమస్యలు జాగ్రత్త..!

Webdunia
మంగళవారం, 27 జనవరి 2015 (14:48 IST)
ప్రతి రోజు పండ్లు తింటే అనారోగ్యం దరిచేరదని వైద్యులు తెలుపుతుంటారు. అయితే పండ్లు ఆరోగ్యానికి మేలు చేసినా దంతాలకు మాత్రం సమస్యలను తెచ్చిపెడతాయని ఒక అధ్యయనం ద్వారా వెల్లడైంది. ఆ అధ్యయనంలో ఐదుగురిలో నలుగురు దంత వైద్యులు ఇదే మాట చెబుతున్నారు. 458 మంది దంత వైద్యులను దీనిపై అధ్యాయనం చేస్తే ఈ విషయాన్ని వెల్లడించారు.
 
పండ్లు తినడం ద్వారా దంతాలపై ప్లేక్ పేరుకుపోయి ఇనామెల్ పాడవుతుందని దంత వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా యాపిల్స్ పండు పళ్లకు చాలా చేటు చేస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. పండ్లు తిన్న వెంటనే నోరు పుక్కిలించడం తప్పనిసరిగా చేయాలని వైద్యులు తెలుపుతున్నారు.
 
ప్రతి రోజూ ఉదయం, రాత్రి రెండు పూటల బ్రష్ చేయడం వలన కూడా దంత సమస్యల నుంచి రక్షణ పొందవచ్చని వారు దంత వైద్యులు తెలుపుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments