Webdunia - Bharat's app for daily news and videos

Install App

బరువు పెరగాలా.. సీతాఫలం జ్యూస్‌లో తేనె, పాలు వేసి..

Webdunia
మంగళవారం, 25 నవంబరు 2014 (18:34 IST)
ఎవరైతే బరువు పెరగాలనుకుంటారో, అటువంటి వారు సీతాఫలం జ్యూస్‌లో తేనె, పాలు మిక్స్ చేసి రెగ్యులర్‌గా తీసుకోవాలి. ఇది క్యాలరీలను పెంచుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే గర్భిణీ స్త్రీలు సీతాఫలం తినడం వల్ల పొట్టలో పెరిగే శిశువు మెదడు, నాడీవ్యవస్థ, వ్యాధినిరోధకత పెరగడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా గర్భస్రావాన్ని నివారిస్తుంది.
 
సీతాఫలంలో విటమిన్ బి6 అధికంగా ఉంటుంది. ఈ విటమిన్ వల్ల ఆస్తమాను తగ్గిస్తుంది. సీతాఫలంలోని మెగ్నీషియం అధికంగా ఉంటుంది. తద్వారా గుండె వ్యాధులను నయం చేస్తుంది. సీతాఫలంలోని ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల అనీమియాను తగ్గిస్తుంది. బ్లడ్ ప్రెషర్‌ను కంట్రోల్ చేస్తుంది. ఓరల్ హెల్త్‌కు మంచిది. కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. జాయింట్ పెయిన్స్‌ను నివారిస్తుంది. మార్నింగ్ సిక్‌నెస్‌ను దూరం చేస్తుంది. స్కిన్ అలర్జీకి చెక్ పెడుతుంది. స్కిన్ క్యాన్సర్‌ను దూరం చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments