Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవరత్న శాస్త్రం.. సింహరాశి జాతకులు మాణిక్యాన్ని ధరిస్తే...?

మేషరాశిలో జన్మించిన జాతకులు నవరత్నాల్లో పగడాన్ని ధరించడం మంచి ఫలితాలను ఇస్తుంది. మేష రాశికి కుజుడు అధిపతి కావడంతో పగడాన్ని ధరించడం ద్వారా శుభ ఫలితాలుంటాయి. అలాగే వృషభ రాశి జాతకులకు శుక్రుడు అధిపతి కావ

Webdunia
శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (11:08 IST)
మేషరాశిలో జన్మించిన జాతకులు నవరత్నాల్లో పగడాన్ని ధరించడం మంచి ఫలితాలను ఇస్తుంది. మేష రాశికి కుజుడు అధిపతి కావడంతో పగడాన్ని ధరించడం ద్వారా శుభ ఫలితాలుంటాయి. అలాగే వృషభ రాశి జాతకులకు శుక్రుడు అధిపతి కావడంతో పూర్తిగా తెలుపు లేకుండా లేత గోధుమ రంగులోని ముత్యాలను, లేదా వజ్రాన్ని గానీ ధరించడం ద్వారా ఈతిబాధలుండవు. 
 
ఇక మిథున రాశి, కన్యా రాశి జాతకులకు అధిపతి బుధుడు కావడంతో.. పచ్చను ధరిస్తే మేలు జరుగుతుంది. అలాగే కర్కాటక రాశి జాతకులకు చంద్రుడు అధిపతి కావడంతో మంచి ముత్యాలను ధరించడం ఉత్తమ ఫలితాలనిస్తుంది. 
 
ఇకపోతే.. సింహరాశికి అధిపతి సూర్యుడు కావడంతో మాణిక్యాన్ని ధరించడం ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తుంది. అలాగే ధనుర్‌రాశి, మీనరాశి జాతకులు పుష్యరాగాన్ని ధరించడం శుభఫలితాలను ఇస్తుంది. ఈ రాశులకు గురువు అధిపతి. మకర, కుంభ రాశులకు శనీశ్వరుడు అధిపతి కావడంతో నీలాన్ని ధరించడం వలన శుభాలను పొందగలరని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ranya Rao: బంగారం స్మగ్లింగ్: కన్నడ నటి రన్యా రావుపై COFEPOSA ప్రయోగం

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

అన్నీ చూడండి

లేటెస్ట్

Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ నాడు ఈ రాశుల్లో అరుదైన యోగాలు.. తెలిస్తే ఎగిరి గంతేస్తారు!

23-04-2025 బుధవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

మంగళవారం కుమార స్వామి పూజతో కలిగే ఫలితం ఏంటి?

22-04- 2025 మంగళవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

21-04-05 సోమవారం రాశి ఫలాలు - సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు...

తర్వాతి కథనం
Show comments