విశాఖ నక్షత్ర జాతకులు.. పగడం - పుష్యరాగం రత్నాలు భేష్!

Webdunia
శనివారం, 7 జూన్ 2014 (15:13 IST)
విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు పడగం, పుష్యరాగం రత్నాలను ధరించడం వల్ల మేలు కలుగుతుందని రత్నాల శాస్త్రం చెపుతోంది. సాధారణంగా రత్నాలను ధరించడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయన్నది నిపుణుల వాదన. ఇందులోభాగంగా, విశాఖ నక్షత్రంలో పుట్టిన జాతకులు పగడం, పుష్యరాగ రత్నాలను ధరించవచ్చు. 
 
ఇకవిశాఖ నక్షత్రంలో పుట్టిన వారు వ్యవహారదక్షులుగాను, స్వలాభం, సంఘసేవాతత్పరత వంటివి వీరిలో కనిపిస్తాయి. నిదానంగా, నిగూఢంగా వ్యవహరిస్తారు. నాలుగోస్థానంలో రాహువు, పదింట కేతువు మిశ్రమ యోగకారకులగుటచే తరచు ప్రయాణం, ఇబ్బందులు, అనారోగ్యం, వృత్తి, వ్యాపారాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశాం ఉంది.
 
పిక్కలు, నడుము, కంఠానికి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించుట మంచిదని రత్నశాస్త్ర నిపుణులు అంటున్నారు. ఇటువంటి సమయాల్లో పగడం, పుష్యరాగ రత్నాలను ధరించడం ద్వారా సమస్యలనుంచి బయటపడే ఆస్కారం ఉందని వారు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

నిర్మలమ్మ ఆర్థిక పద్దు... ఆదాయ పన్ను స్లాబుల్లో ఎలాంటి మార్పు లేదు

కేంద్ర బడ్జెట్ 2026-27 : ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం 2025 అమలు

కేంద్ర బడ్జెట్ 2026-27 : దేశంలో 7 హై స్పీడ్ రైలు కారిడార్లు అభివృద్ధి

రికార్డు స్థాయిలో లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన విత్తమంత్రి నిర్మలమ్మ

Himanshu post: ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ విచారణ.. అయినా రిలాక్స్‌గా కేసీఆర్

అన్నీ చూడండి

లేటెస్ట్

Mega Medaram Maha Jathara: మేడారం మహా జాతరకు సుమారు మూడు కోట్ల మంది భక్తులు

29-01-2026 రాశి ఫలితాలు, ఫోన్ సందేశాలు నమ్మవద్దు

28-01-2026 బుధవారం ఫలితాలు - మొండిగా పనులు పూర్తి చేస్తారు...

జనవరి 28 నుండి 31 వరకు మేడారం జాతర.. భారీ స్థాయిలో భక్తులు

ఇంటి గుమ్మం ముందు నిమ్మకాయలు, మిరపకాయలు కడితే దిష్టి పోతుందా?

Show comments