విశాఖ నక్షత్ర జాతకులు.. పగడం - పుష్యరాగం రత్నాలు భేష్!

Webdunia
శనివారం, 7 జూన్ 2014 (15:13 IST)
విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు పడగం, పుష్యరాగం రత్నాలను ధరించడం వల్ల మేలు కలుగుతుందని రత్నాల శాస్త్రం చెపుతోంది. సాధారణంగా రత్నాలను ధరించడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయన్నది నిపుణుల వాదన. ఇందులోభాగంగా, విశాఖ నక్షత్రంలో పుట్టిన జాతకులు పగడం, పుష్యరాగ రత్నాలను ధరించవచ్చు. 
 
ఇకవిశాఖ నక్షత్రంలో పుట్టిన వారు వ్యవహారదక్షులుగాను, స్వలాభం, సంఘసేవాతత్పరత వంటివి వీరిలో కనిపిస్తాయి. నిదానంగా, నిగూఢంగా వ్యవహరిస్తారు. నాలుగోస్థానంలో రాహువు, పదింట కేతువు మిశ్రమ యోగకారకులగుటచే తరచు ప్రయాణం, ఇబ్బందులు, అనారోగ్యం, వృత్తి, వ్యాపారాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశాం ఉంది.
 
పిక్కలు, నడుము, కంఠానికి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించుట మంచిదని రత్నశాస్త్ర నిపుణులు అంటున్నారు. ఇటువంటి సమయాల్లో పగడం, పుష్యరాగ రత్నాలను ధరించడం ద్వారా సమస్యలనుంచి బయటపడే ఆస్కారం ఉందని వారు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

గిన్నిస్ గ్లోరీ చారిత్రాత్మక మిస్సింగ్ లింక్ ప్రాజెక్ట్ పూర్తి: నవయుగకు మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ ప్రశంస

బీజేపీ చిత్తుగా ఓడిపోతుంది... 200కు పైగా సీట్లలో గెలుస్తాం : మమతా బెనర్జీ

అండమాన్-నికోబార్ బీచ్‌ నీటి అడుగున జాతీయ జెండా - గిన్నిస్ రికార్డ్

రైలు కింద పడబోయిన బాలుడు, దేవుడిలా వచ్చి కాపాడిన రైల్వే పోలీసు, వీడియో

Heatwave Warning: ఏపీలోని 64 మండలాల్లో వేడిగాలులు.. వర్షాలు.. జాగ్రత్త

అన్నీ చూడండి

లేటెస్ట్

01-05-2026 శుక్రవారం ఫలితాలు - తలపెట్టిన కార్యం సిద్ధిస్తుంది

Vaishakh Purnima 2026: వైశాఖ పౌర్ణమి: చంద్రుడు, శ్రీలక్ష్మి పూజతో సర్వం శుభం

01-05-2026 నుంచి 31-05-2026 వరకు మీ మాస ఫలితాలు

30-04-2026 గురువారం ఫలితాలు - గ్రహసంచారం బాగుంది

Sri Narasimha Jayanti: నృసింహ జయంతి: పానకం, వడపప్పు... ఈ మంత్రాలతో పూజిస్తే..?

Show comments