జ్యేష్ఠ నక్షత్రం, 4వ పాదములో జన్మించిన వారైతే?

Webdunia
సోమవారం, 14 జులై 2014 (17:19 IST)
జ్యేష్ఠ నక్షత్రం, 4వ పాదములో జన్మించిన వారైతే? జన్మించిన 4 సం.లు వరకు బుధ మహర్దశ కావున పచ్చను బంగారములో చిటికెన వేలుకు ధరించగలరు. 4. సం.లు వయస్సు నుండి 11 సం.లు వరకు కేతు మహర్దశ కావున వైడూర్యమును వెండిలో పొదిగించుకుని చిటికెన వేలుకు ధరించగలరు. 
 
11-31 సంవత్సరముల వరకు శుక్ర మహర్దశ కావడంతో వజ్రమును బంగారములో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించగలరు. 31-37 సం.లు వరకు రవి మహర్దశ కావడంతో కెంపును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు ధరించడం ద్వారా శుభ ఫలితాలుంటాయి. 
 
37-47, 47-54, 54-72 సంవత్సరాల కాలంలో ఈ జాతకులకు చంద్ర, కుజ, రాహు మహర్దశలు కావడంతో ముత్యమును వెండిలో పొదిగించుకుని ఉంగరపు వేలుకు, పగడమును బంగారములో పొదిగించుకుని ఉంగరపు వేలుకు, గోమేధికమును వెండిలో పొదిగించుకుని మధ్య వేలుకు ధరించాలని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Bill Gates: ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్న బిల్ గేట్స్

రూ.2 కోట్లు విరాళమిచ్చిన జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్

పాలకులం కాదు.. సేవకులకు మాత్రమే : సీఎం రేవంత్ రెడ్డి

దారంతా గతుకులు.. భవిష్యత్ ఏంటన్న ప్రశ్న ఉండేది.. తెలంగాణలో జనసేన గెలుపుపా పవన్ కళ్యాణ్

ఇంటర్, డిగ్రీ విద్యార్థులు కలిసి మహిళకు సిజేరియన్ ఆపరేషన్ చేశారు... తర్వాత...

అన్నీ చూడండి

లేటెస్ట్

13-02-2026 శుక్రవారం ఫలితాలు - పనుల్లో ఆటంకాలు ఎదురైనా ఎట్టకేలకు పూర్తి చేస్తారు...

12-02- 2026 గురువారం ఫలితాలు - దంపతుల మధ్య స్వల్ప కలహం

మహా శివరాత్రి.. భక్తుల ప్రయాణం సులభతరం.. టీజీఎస్సార్టీసీ ప్రత్యేక బస్సులు

11-02-2026 బుధవారం ఫలితాలు - వాక్యాతుర్యంతో నెట్టుకొస్తారు....

Maha shivaratri 2026 ఏ శివలింగాన్ని పూజిస్తే ఎలాంటి ఫలితం?

Show comments