రత్నాలు రాశులను బట్టి ధరించవచ్చా?

Webdunia
మంగళవారం, 9 జూన్ 2015 (19:21 IST)
రాశులను బట్టి, లగ్నాన్ని బట్టి, సంఖ్యలను బట్టి రత్నాలు ధరించడం ద్వారా శుభ ఫలితాలుండవని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు. అయితే ప్రతి లగ్నమునకు శుభగ్రహం అయిన లగ్న, పంచమ, భాగ్యాధిపతులైన గ్రహాలు అనగా.. ఉదాహరణకు మేష లగ్నానికి లగ్నాధిపతి అయిన కుజుడు, పంచమాధిపతి అయిన రవి, భాగ్యాధిపతి అయిన గురువుకు సంబంధించిన రత్నాలు ధరించినచో కచ్చితంగా శుభ ఫలితాలు పొందుతారు. 
 
శుభ గ్రహాలకు రత్నములు ధరించడంతో పాటు పాప గ్రహాలకు తగిన శాంతి జరిపించు కున్నచో కచ్చితంగా జాతకంలో ఉన్న దోషాలు తొలిగి మంచి ఫలితాలు పొందుతారని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

చాక్లెట్ ఇస్తానని నమ్మించింది... జ్యూస్ అని యాసిడ్ తాగించింది..

మహిళలకు నెలకు రూ. 2,500 ఆర్థిక సహాయం, 8 గ్రాముల బంగారం.. టీవీకే విజయ్

Stray Dog: వీధి కుక్కల బెడద.. చికిత్స పొందుతూ ఏడేళ్ల బాలుడి మృతి

మహిళా రిజర్వేషన్లకు జనసేన కట్టుబడి ఉంది: పవన్‌ కల్యాణ్‌

మహిళ బిల్లులో ఓబీసీ సబ్ కోటా ఉండాల్సిందే.. లేకుంటే ఉద్యమం తప్పదు.. కవిత

అన్నీ చూడండి

లేటెస్ట్

అవతలివాడి మీద మనం కోపం ప్రదర్శిస్తే ఏమౌతుంది? శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారు?

14-04-2026 మంగళవారం ఫలితాలు - మీ మాటతీరు అపోహాలకు దారితీస్తుంది...

13-04-2026 సోమవారం ఫలితాలు - గ్రహస్థితి ఆశాజనకం.. పరిస్థితులు చక్కబడతాయి...

12-04-2026 ఆదివారం ఫలితాలు - ఏ పనీ చేయబుద్ధికాదు

12-04-2026 నుంచి 18-04-2026 వరకు మీ వార ఫలితాలు

Show comments