Webdunia - Bharat's app for daily news and videos

Install App

పలు కంపెనీల ఉద్యోగులకు పెరగనున్న జీతాలు

Webdunia
దేశీయ సంస్థలలోని పలు కంపెనీలు తమ ఉద్యోగులకు జీతాలు పెంచేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి.

భారతదేశంలోని ఉద్యోగుల జీతాలు వచ్చే ఆర్థిక సంవత్సరంనాటికి గణనీయంగా పెరిగిపోతాయని హాంగ్‌కాంగ్‌కు చెందిన హేవిట్స్ అసోసియేట్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది.

వచ్చే ఆర్థిక సంవత్సరంనాటికి పలు కంపెనీలు పెద్ద మొత్తంలో వేతనాలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయని తమ సర్వేలో తేలినట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు.

ఆసియా ఖండంలోని అన్ని దేశాలు ఆర్ధిక మాంద్యం దెబ్బ నుంచి త్వరితగతిని కోలుకుంటూ ఉండటమే దీనికి ప్రధాన కారణమని సర్వే నిర్వహించిన సంస్థ చెబుతోంది.

పలు కంపెనీలు తమ ఉద్యోగులకు పెంచాలనుకున్న జీతాల్లో మూలవేతనంలో భారతదేశంలో పది శాతం ఉంటుందని అంచనా వేశారు. ఇండోనేషియా, చైనా దేశాల్లో ఈ పెరుగుదల 8.7, 6.7 శాతాలుగా ఉండబోతున్నాయి. జపాన్ మాత్రం కేవలం 2.1 శాతం పెరుగుదలను మాత్రమే ఇవ్వబోతోందని ఆ సంస్థ తెలిపింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

Show comments