Webdunia - Bharat's app for daily news and videos

Install App

చర్మం తాజాగా వుండాలంటే..? మల్లెలతో స్నానం చేయండిలా?

చర్మం మృదువుగా తాజాగా వుండాలంటే.. జాస్మిన్‌లతో స్నానం చేయాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అరగ్లాసు సోయా ఆయిల్, ఐదారు చుక్కలు జాస్మిన్ ఆయిల్.. ఆరు చుక్కల నిమ్మరసం కలిపి స్నానం చేసే నీటిలో కలిపితో శరీ

Webdunia
సోమవారం, 26 ఫిబ్రవరి 2018 (14:33 IST)
చర్మం మృదువుగా తాజాగా వుండాలంటే.. జాస్మిన్‌లతో స్నానం చేయాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అరగ్లాసు సోయా ఆయిల్, ఐదారు చుక్కలు జాస్మిన్ ఆయిల్.. ఆరు చుక్కల నిమ్మరసం కలిపి స్నానం చేసే నీటిలో కలిపితో శరీరానికి విటమిన్-ఇ లభిస్తుంది. 
 
ఆరోగ్యకరమైన హెయిర్ మసాజ్ కోసం ద్రాక్షరసం అర కప్పు, జాస్మిన్ ఆయిల్ మూడు స్పూన్లు, రోజ్ మేరీ ఆయిల్ మూడు చుక్కలు తీసుకుని జుట్టుకు పట్టించాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే జుట్టు ఆరోగ్యంగా వుంటుంది. 
 
ఇంకా మూలికల మిశ్రమాలతో అంటే రోజ్ వుడ్, గంధం, నిమ్మ కలిపి స్నానం చేసే నీటితో కలిపికో శరీరం మృదువుగా తయారవుతుంది. మల్లెలు మానసిక ఒత్తిడిని దూరం చేస్తాయి. మల్లెల ఆయిల్‌తో మసాజ్ చేసుకుంటే మానసిక ఒత్తిడి తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఎయిరిండియా విమానమా? సిటీ బస్సా? గాల్లో ఎగురుతుండగా కిర్రుకిర్రుమంటూ విమానం తలుపు శబ్దం

Yoga Day: యోగా తర్వాత అల్పాహారం- తోపులాట-స్పృహ కోల్పోయిన విద్యార్థిని

Operation Sindhu: ఇరాన్‌ నుంచి భారత్‌కు 827 మంది భారతీయులు.. భావోద్వేగం

Pushpa 2: తెలంగాణలో ప్రత్యక్ష్యమైన రప్పా రప్పా డైలాగ్ ఫ్లెక్సీలు.. ఎక్కడంటే?

"మేడే, మేడే" కాల్, ఈసారి ఇండిగో విమానం వంతు, ఏం జరిగిందో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

తర్వాతి కథనం
Show comments