మగువలకు చీరకట్టే ఆకర్షణగా ఉంటుంది : దీక్షాసేథ్

Webdunia
సోమవారం, 16 ఏప్రియల్ 2012 (15:25 IST)
File
FILE
దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు తారలంటే అభిమానం ఎక్కువేనని అంటోంది దీక్షాసేథ్‌. 'మిరపకాయ్‌' చిత్రం తర్వాత ఎన్నో ఆఫర్లు వచ్చాయని, తెలుగు ప్రేక్షకులు తనకు మంచి గుర్తింపు ఇచ్చారని చెప్పింది.

తాజాగా 'రెబల్'‌, 'ఊ కొడతారా ఉలిక్కిపడతారా' చిత్రాల్లో నటిస్తోంది. సినిమారంగంలో అడుగుపెట్టడానికి లక్ష్యాలేమీ ఏర్పరచుకోలేదు. వచ్చినవాటిని సద్వినియోగం చేసుకోవడమే లక్ష్యంగా ఉంది. ఈ రంగంలోకి రాకపోతే... నేను నా ఫ్యామిలీ, కుటుంబ సభ్యులకు మాత్రమే తెలిసేదాన్ని.

చిత్ర రంగానికి వచ్చాక దేశమంతా తెలిసిపోయాను. బాలీవుడ్‌లోకి వెళ్ళే ఆలోచనుందా? అని అడితే.. ప్రస్తుతం దక్షిణాదివైపే.. ఆ తర్వాత చూద్దాం అంటూ ముక్తసరి సమాధానం ఇచ్చింది. ఆదివారంనాడు ఓ వస్త్రదుకాణానికి గెస్ట్‌గా హాజరైంది. మగువలకు వస్త్రాలే ఆకర్షణనీయంగా ఉంటాయని ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Cobra: పుట్టపై నాగుపాము ప్రత్యక్షం.. భయం లేకుండా పూజలు చేసిన భక్తులు (video)

కిరాతకుడిగా మారిన బీజేపీ నేత.. రైతును హత్య చేసి.. కుమార్తెను..?

అల్బేనియా ఏఐ మంత్రి డియోల్లా గర్భం దాల్చింది.. 83 మంది ఏఐ పిల్లలు పుట్టబోతున్నారట! (video)

పెళ్లి చేయాలని హైటెన్షన్ టవర్ ఎక్కిన యువకుడు, పట్టుకోబోతే దూకేసాడు (video)

Cyclone Montha: 42 ఇండిగో, 12 ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

Show comments